చాగంటి సోమయాజులు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 37:
}}
 
'''చాగంటి సోమయాజులు''' ( 1915, జనవరి 15 - 1994 జనవరి 1) ప్రముఖ [[తెలుగు]] రచయిత. ''చాసో''గా అందరికీ సుపరిచితులు. ఈయన మొట్ట మొదటి రచన ''చిన్నాజీ'' 1942లో ''[[భారతి (మాస పత్రిక)|భారతి]]'' అనే పత్రికలో ప్రచురితమైంది. ఆ తరువాత ఎన్నో కథలు, కవితలు రాశాడు. ఈయన రాసే కథల్లో పీడిత ప్రజల బాధలు, సమస్యలు, ధ్నస్వామ్య వ్యవస్థ వీరిప్రధానంగా రచనలోప్రధానంగా ఉన్నాయిఉంటాయి. ఈయన రాసిన చాలా కథలు [[హిందీ]], [[రష్యన్]], [[కన్నడ]], [[మరాఠి]], [[మలయాళం]], [[ఉర్దూ భాష|ఉర్దూ]] భాషలలోకి అనువదించబడ్డాయి. 1968లో చాసో కథలుగా పుస్తక రూపంలో చాసో కథా సంకలనం వెలువడింది. ఆయన 70వ [[పుట్టిన రోజు|జన్మదిన]] సందర్భంగా కొద్ది మంది ముఖ్యమైన రచయతల కథలు సంకలనం చేశాడు.
 
ఈయన స్నేహితులైన [[శ్రీ శ్రీ]], [[శ్రీరంగం నారాయణ బాబు]], ఆచార్య [[రోణంకి అప్పలస్వామి]] వంటి వారిని ఎంతో ప్రభావితం చేశారు.
"https://te.wikipedia.org/wiki/చాగంటి_సోమయాజులు" నుండి వెలికితీశారు