కాసరనేని సదాశివరావు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: డాక్టర్ కాసరనేని సదాశివరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రం, గుంటూరు...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''డాక్టర్ కాసరనేని సదాశివరావు''' ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రం, గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం, [[తక్కెళ్ళపాడు]] గ్రామంలో జన్మించారు.
తల్లిదండ్రులు భాగ్యమ్మ, రామశాస్త్రులు.
మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన సదాశివరావు వైద్యవిద్య నభ్యసించి శస్త్రవైద్య నిపుణులుగా పేరొందారు.
వీరి మేనమామ పిన్నమనేని సూరయ్య స్వాతంత్రోద్యమంలో జైలు కెళ్ళిన దేశభక్తుడు.
వైద్యునిగా పీపుల్స్ నర్సింగ్ హోమ్ పేరిట ప్రజావైద్యశాలను[[ప్రజా వైద్యశాల]]ను ప్రారంభించిన సదాశివరావు దాదాపు అర్ధ శతాబ్దం పాటు వైద్యవృత్తిలో కొనసాగారు. మంచిహస్తవాసిగలమంచి హస్తవాసిగల డాక్టరుగా పేరు తెచ్చుకొన్న సదాశివరావు పేదప్రజలపేద ప్రజల పట్ల ఉదారంగా వ్యవహరించేవారు. వృత్తిలో మానవత్వాన్ని, వృత్తివిలువలనువృత్తి విలువలను తు.చ. తప్పక పాటించేవారు.
 
[[నందమూరి తారక రామారావు]] తెలుగుదేశం పార్టీని స్థాపింవిన తరువాత కొంతకాలానికి ఆపార్టీలోఆ పార్టీలో చేరిన సదాశివరావు తరువాత పెదకూరపాడు నియోజకవర్గం నుండి శాసనసభకు[[శాసనసభ]]కు ఎన్నికయ్యారు. రాజకీయాల్లోనూ ఆయన తాను నమ్మిన విలువలకు కట్టుబడే ఉన్నారు.
 
నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపింవిన తరువాత కొంతకాలానికి ఆపార్టీలో చేరిన సదాశివరావు తరువాత పెదకూరపాడు నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. రాజకీయాల్లోనూ ఆయన తాను నమ్మిన విలువలకు కట్టుబడే ఉన్నారు.
సాహితీ సదస్సు పేరిట గుంటూరులో ఒక సాహిత్య వేదికను ఏర్పాటు చేసిన డాక్టర్ సదాశివరావు, ఆ సంస్థ ద్వారా ప్రముఖ కవులను, రచయితలను, తాత్వికులను గుంటూరుకు ఆహ్వానించి వారి ప్రసంగాలను గుంటూరు ప్రజలకు వినిపించారు.
 
గుంటూరు లోని ప్రతిష్ఠాత్మక నాగార్జున ఎడ్యుకేషనల్ ట్రస్టుకు వ్యవస్థాపక కార్యదర్శిగా వ్యవహరించిన సదాశివరావు తరువాతకాలంలోతరువాత కాలంలో అనేక సంవత్సరాలపాటు ఆ సంస్థకు అధ్యక్షునిగా వ్యవహరించారు.
డాక్టర఼్ చలసాని జయప్రదాంబను వివాహమాడిన సదాశివరావుకు ఐదుగురు సంతానం. ఐదుగురూ డాక్టర్లే కావడం విశేషం.
 
భార్య మరణానంతరం ఆమె పేరు మీద డిగ్రీ కళాశాలను స్థాపించిన సదాశివరావు ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నారు.
డాక్టర఼్ చలసాని జయప్రదాంబను వివాహమాడిన సదాశివరావుకు ఐదుగురు సంతానం. ఐదుగురూ డాక్టర్లే కావడం విశేషం. భార్య మరణానంతరం ఆమె పేరు మీద డిగ్రీ కళాశాలను స్థాపించిన సదాశివరావు ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నారు.
ఇటీవలనే వారి ఆత్మకధను "సదాశివమ్" పేరిట ప్రచురించారు. స్వాతంత్ర్యానికి పూర్వమున్న పరిస్థితుల్ని నేటి పరిస్థితుల్ని తులనాత్మకంగా చూపెట్టే ఈ గ్రంధం చదవడానికి ఆసక్తిగానూ, ఒక మంచిమనిషి జీవితాన్ని గురించి చెప్పేదిగానూ ఉంటుంది.
 
ఇటీవలనే వారి ఆత్మకధను "సదాశివమ్" పేరిట ప్రచురించారు. స్వాతంత్ర్యానికి పూర్వమున్న పరిస్థితుల్ని నేటి పరిస్థితుల్ని తులనాత్మకంగా చూపెట్టే ఈ గ్రంధం చదవడానికి ఆసక్తిగానూ, ఒక మంచిమనిషి జీవితాన్ని గురించి చెప్పేదిగానూ ఉంటుంది.