విజయలక్ష్మి పండిట్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
శైలి సవరణలు, సమాచార పెట్టె తీరు మార్పు ట్యాగు: 2017 source edit |
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8 |
||
పంక్తి 36:
'''విజయలక్ష్మి పండిట్''' ([[1900]] [[ఆగస్టు 18]] - [[1990]] [[డిసెంబర్ 1]]) సుప్రసిద్ధ భారతీయ రాజకీయవేత్త, దౌత్య వేత్త. ఆమె అసలు పేరు స్వరూప్ కుమారి నెహ్రూ. ఈమె తండ్రి [[మోతీలాల్ నెహ్రూ]]. [[జవహర్లాల్ నెహ్రూ]] సోదరి. ఈమె మంత్రి పదవి పొందిన మొట్టమొదటి భారతీయ మహిళగా ప్రసిద్ధి గాంచింది. [[1962]] నుండి [[1964]] వరకు [[మహారాష్ట్ర]] గవర్నరుగా పనిచేసింది. [[1921]]లో ఆమె చదువు పూర్తయిన తర్వాత రంజిత్ సీతారామ్ పండిట్ ను వివాహమాడింది. అప్పటి సంప్రదాయాల ప్రకారం ఆమె పేరును విజయలక్ష్మి పండిట్ గా మార్చడం జరిగింది.
భారత స్వాతంత్ర్య సాధన కోసం నిర్విరామంగా కృషి చేసి ఎన్నో అవమానాలకూ, కారాగార శిక్షలనూ, సైతం లెక్క చేయకుండా, తమ ధన మాన ప్రాణాలను దేశమాత స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన మహాపురుషులు, వీరవనితలందరిలో విజయలక్ష్మీ పండిట్ కూడా ఒకరు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మంత్రి పదవి పొందిన మహిళ ఈమె. నెహ్రూ వంశీయులది పూర్వం [[కాశ్మీరు]]. [[నెహ్రూ]] వంశీయులు కాశ్మీరు నుంచి వచ్చి [[ఢిల్లీ]]లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.<ref name="పరాయి పాలన నుంచి విముక్తికై..">{{cite news |last1=Sakshi |title=పరాయి పాలన నుంచి విముక్తికై.. |url=https://www.sakshi.com/telugu-news/national/independence-day-2020-some-great-women-freedom-fighters-india-1308601 |accessdate=2 September 2021 |work= |date=15 August 2020 |archiveurl=
==బాల్యం==
|