వరాహగిరి వెంకట జోగయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: స్వాతంత్ర్య సమరయోధుడు → [[భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా|స్వాతంత్ర్య సమరయోధ
 
పంక్తి 1:
'''వరాహగిరి వెంకట జోగయ్య''' ([[1870]] - [[1939]]) ప్రముఖ న్యాయవాది. [[భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా|స్వాతంత్ర్య సమరయోధుడు]], భారత రాష్ట్రపతి [[వి.వి.గిరి]] యొక్క తండ్రి.
 
వీరు గోదావరి జిల్లా [[చింతలపల్లి]] గ్రామంలో జన్మించారు. వీరి పెంపుడు తండ్రి నరసయ్య పంతులు [[మందస]] సంస్థానంలో కొంతకాలం దివానుగా పనిచేశారు. వీరు 1888 సంవత్సరంలో [[బరంపురం]] నేటివ్ కాలేజీలో ఎఫ్.ఏ. పరీక్ష పాసై, 1894లో ఫస్టు గ్రేడు [[ప్లీడరు]] పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. [[చెన్నై|మద్రాసు]] లా కాలేజీలో చదివే రోజుల్లో ఈయన [[టంగుటూరి ప్రకాశం పంతులు]] యొక్క సహాధ్యాయి. 1896లో బి.ఏ. పట్టా పుచ్చుకున్నారు. చిరకాలంలోనే వకీలు వృత్తిలో మంచి అభివృద్ధి సాధించారు. బరంపురం [[న్యాయస్థానం]]లో ప్రముఖ న్యాయవాదిగా పేరుపొంది, బార్ అసోషియేషన్ ప్రెసిడెంటుగాను, పబ్లిక్ ప్రాసిక్యూటరుగాను కొంతకాలం ఉన్నారు. ప్రజాసేవ కార్యాలలో పాల్గొనడానికి వీరు పదవి అడ్డురావడంతో దానిని త్యజించారు. ఈయన [[బెంగాల్]] - [[నాగపూర్]] రైల్వే కార్మికుల సంఘపు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు.
పంక్తి 7:
[[బరంపురం]] ప్రాంతం అంతా [[ఉత్కళ]] రాష్ట్రంలో చేర్చబడిన తరువాత అక్కడ ఆంధ్రులు పడే దురవస్థలు గురించి పై అధికారులకు తెలుపడానికి శ్రమించారు. [[ఒడిషా]] సరిహద్దు నిర్ణయ కాలంలో వీరు ఆంధ్రులకు అన్యాయం జరగకుండా చూడటానికి మూడు సార్లు [[లండన్]] వెళ్ళి ఆనాటి [[బ్రిటిష్]] ప్రభుత్వానికి విషయాలు తెలియజేశారు. 1937 ఎన్నికలలో [[మద్రాసు]] శాసనసభకు [[విశాఖపట్టణం]] మండలపు ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యారు.
 
ఈయన వి.వి.గిరితో పాటు లక్ష్మీబాయి అనే కూతురు ఉన్నదిఉంది. ఈమె కూడా సహాయనిరాకర్
 
{{Authority control}}