స్వామినేని ముద్దునరసింహంనాయుడు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: స్వామినేని ముద్దునరసింహంనాయుడు(1792-1856).తొలి తెలుగు వ్యావహారికభా...
(తేడా లేదు)

16:04, 6 సెప్టెంబరు 2008 నాటి కూర్పు

స్వామినేని ముద్దునరసింహంనాయుడు(1792-1856).తొలి తెలుగు వ్యావహారికభాషా వచన గ్రంధంహితసూచని (1853) రచయిత.హేతువాది .పెద్దాపురం జిల్లా మునసబుగా పనిచేస్తూ చనిపోయారు.హితసూచని ని 1986 లో రాజమండ్రి ఆంధ్రకేసరి యువజన సమితి వారు పునర్ముద్రించారు.