మైదానం (నవల): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 20:
'''మైదానం''' [[గుడిపాటి వెంకట చలం]] 1927 లో రచించిన నవల. ఈ నవల ప్రధానంగా స్త్రీ స్వేఛ్ఛ గురించి ప్రస్తావిస్తుంది.<ref>{{Cite web|url=http://www.andhrabhoomi.net/content/vinamarugaina-168|title=మైదానం {{!}} Andhrabhoomi - Telugu News Paper Portal {{!}} Daily Newspaper in Telugu {{!}} Telugu News Headlines {{!}} Andhrabhoomi|website=www.andhrabhoomi.net|access-date=2021-01-30}}</ref> ఈ నవలను ఆ సంవత్సరం ఆంధ్రవిశ్వవిద్యాలయం నిర్వహించిన నవలల పోటీకి పంపించాడు కానీ బహుమతి రాలేదు. ఆ బహుమతి విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయి పడగలు, అడివి బాపిరాజు రాసిన నారాయణరావు అనే నవలలకు దక్కాయి.<ref>{{Cite web|url=http://www.teluguvelugu.in/vyasalu.php?news_id=MzUy&subid=MTY=&menid=NQ==&authr_id=MTYw|title=స్త్రీ స్వేచ్ఛాపతాకం|website=www.teluguvelugu.in|access-date=2021-01-30}}</ref>
 
ఈ నవల మొత్తం ఒక స్త్రీ యొక్క వ్యక్తి గతజీవితం చుట్టూతిరుగుతూచుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఆ స్త్రీ శారీరక సుఖం కోసం పడే తపన, దానికి వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు, సమాజం ఇత్యాదియొక్క వన్నిపాత్ర, మనకుఇత్యాదివన్ని ఈ స్త్రీ ద్వారా మనకు వివరిస్తాడు చలం.
ఈ నవల మొత్తం స్త్రీ కోణంలో వివరించబడుతుంది, అంతా తానే చెప్తున్నట్టుగా ఉంటుంది .
నవల మొత్తంలో ప్రధాన పాత్రలు మూడు. మొదటిది మూలము అయిన రాజేశ్వరిది. రెండవది అమీర్. నవల మొత్తం వీరిద్దరే ప్రధాన కర్తలు కాగా మిగిలినది మీర్ అనే పాత్ర .
"https://te.wikipedia.org/wiki/మైదానం_(నవల)" నుండి వెలికితీశారు