అబ్బాస్ త్యాబ్జీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Prasharma681 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Prasharma681 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 37:
త్యాగం
1896 సంవత్సరం లో ప్లేగు వ్యాధి ముంబై , ఆ పరిసరాల ప్రాంతాలలో లక్షలాది మంది ప్రజలు ఏంటో మంది చని పోయారు. ఈ సమయం లో బ్రెష్ ప్రభుత్వం కూడా ఏమి చేయ లేక పోయింది. అయితే ఉక్రేయన్ బ్యాక్టిరియాలిజిస్టు డాక్టర్ వాల్డెమర్ హాఫ్ కిన్ ఆధ్వర్యం లో ఒక టీకాను తయారు చేసింది . ఈ టీకా ద్వారా మనిషిలో యాంటీ బాడీలు వృద్ధి పొంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే ఇంత కష్ట పడి చేసిన టీకాను పరీక్ష చేయాలంటే ప్రజలు ఎవరు ముందుకు రాలేదు . దీనికి ఒక కారణం విదేశీ మందును నమ్మకం లేక పోవడం, ప్రజలలో బ్రిటిష్ పాలకులు వారి ప్రాణాలు తీస్తారని అపోహ ఉండటం జరిగింది . అయితే ఈ సమయం లో బరోడా మహారాజ్ సయాజీ రావు గైక్వాడ్ ముందుకు వచ్చి తమ రాష్ట్రం లో పరీక్షించాలి అని పిలిచాడు , అయితే ప్రజల నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు .
== మరణం ==
|