మహాత్మా గాంధీ ఆహారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వ్యాసములో మూలము జత చేయడం
పంక్తి 7:
నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్)కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు పోషకాహారం, నియంత్రిత ,  సమతుల్య ఆహారాలపై మహాత్ముడి ఆహారం గురించి ఫుడ్ ఫర్ థాట్ లో (  సుబ్బారావు ఎం గవరవరపు, ఆర్ హేమలత రాసినవి) ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో ప్రచురించబడ్డాయి. వాటిలో  ఉన్నకీలకాంశాలు  "ఆహార౦ శక్తి, మన శరీరాన్ని ఆరోగ్య౦గా ఉ౦చడానికి, పనికి సరిపోయేలా ఉ౦డే౦దుకు అవసరమైన ఔషధ౦ కూడా, అ౦దుకే కనీస పరిమాణ౦లో అవసరమైనవాటిని మాత్రమే తీసుకోవాలి, రుచి కొరకు  తినకు౦డా ఉ౦డాలి" అని ఆయన నమ్మాడు. బియ్యం,  గోధుమ వంటి తృణధాన్యాల పాలిషింగ్ చేయడం  దానికి  మహాత్మా గాంధీ  వ్యతిరేకం.
[[దస్త్రం:Yogananda-and-Gandhi.jpg|thumb|యోగానంద తో మహాత్మా గాంధీ భోజనము ]]
మహాత్మా గాంధీ [[ఇంగ్లాండు]]<nowiki/>లో మాంసం తినని  తన తల్లికి వాగ్దానం చేశాడు<ref>{{Cite web|url=https://www.hindustantimes.com/india-news/what-the-mahatma-ate-and-why/story-Zk5cUXb6w93Fyk3sDcc1BK.html|title=What the Mahatma ate and why|date=2019-09-27|website=Hindustan Times|language=en|access-date=2021-10-03}}</ref>. కానీ స్నేహితుల ఒత్తిడి  శాఖాహార ఎంపికల లభ్యతలో ఇబ్బంది కారణంగా అతనికి చాలా కష్టంగా మారింది, ఒక రోజు అతను పుస్తకాలను విక్రయించే శాఖాహార రెస్టారెంట్ ను చూశాడు . అక్కడ  అమ్మకానికి ఉన్న పుస్తకాల ప్రదర్శనలో  గాంధీజీ ఒకటి శాఖాహారాని గురించి  సాల్ట్ రాసిన “ హిస్టరీ అఫ్ వెజిటేరియనిజం” పుస్తకములో ఉన్నవిజ్ఞప్తిని చూశాను. ఆ పుస్తకం గాంధీజీని ఆకట్టుకుంది. ఆ  పుస్తకం చదివిన తేదీ నుండి,  శాఖాహారిగా మారాను అని చెప్పుకోవచ్చు " అని గాంధీజీ డైట్ అండ్ డైట్ రిఫార్మ్స్ లో రాశారు<ref>{{Cite web|url=https://www.downtoearth.org.in/news/food/what-gandhi-teaches-the-millennials-on-food-and-fitness-79486|title=What Gandhi teaches the millennials on food and fitness|website=www.downtoearth.org.in|language=en|access-date=2021-10-03}}</ref>.
 
గాంధీజీ  దృఢమైన విశ్వాసం తో శాకాహారమును  జీవన విధానంగా మార్చాడు, తరచుగా దానిని రాజకీయ ఆయుధంగా ఉపయోగించాడు. శుద్ధి చేసిన చక్కెర, తేనె, గాంధీజీ ఆహారం. గాంధీజీ ఆహార వంటకం లో  ఒకేసారి ఒక ధాన్యాన్ని వంటలో  ఉపయోగిస్తాడు. చపాతీ, బియ్యం, పప్పుధాన్యాలు, పాలు, నెయ్యి, ,నూనె లను కూరగాయలు, పండ్లతో పాటు  గృహాల్లో ఉపయోగిస్తారు. గాంధీజీ వీటి  కలయికను  అనారోగ్యం అని అంటాడు .  ఒక ఔన్స్ లేదా రెండు సలాడ్లు ఎనిమిది ఔన్సుల వండిన కూరగాయలతో  ప్రయోజనం ఉంటాయి అని అంటాడు . చపాతీలు, బ్రెడ్ ను పాలతో తినరాదు. గాంధీజీ ఆరోగ్యకరమైన జీవనానికి చేసిన నియమాలు  జీవితాంతం కొనసాగింది. పాలిష్ చేసిన ఆహారం, చక్కెర, వనస్పతి ఆహారం లో వాడక పోవడం , స్థానికం గా దొరికే  ఆహారం, సోయాబీన్,  సంపూర్ణ తృణ  ధాన్యాలకు ప్రాధాన్యతను ఇచ్చాడు<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/life-style/food-news/mahatma-gandhis-experiments-with-food-and-the-lessons-we-can-learn/photostory/71402732.cms|title=Conclusion|date=2020-10-01|website=The Times of India|language=en|access-date=2021-10-03}}</ref>.