కెనడియన్ ప్రభుత్వం 1908 జనవరి 8 న ఆమోదించబడిన ఒక ఆర్డర్ ఇన్ కౌన్సిల్ను ఆమోదించింది. బ్రిటిష్ భారతదేశం నుండి కెనడాకు వలసలను నిరోధించేందుకు కెనడా ప్రభుత్వం చేసిన మొదటి ప్రయత్నం అది. "నేరుగా తాము పుట్టిన దేశం నుండి గాని, పౌరసత్వమున్న దేశం నుండి గానీ ఎక్కడా ఆగకుండా రానివారురానివారికి, తాము పుట్టిన లేదా జాతీయత పొందిన దేశం నుండి బయలుదేరే ముందే కొనుగోలు చేసిన టిక్కెట్ల ద్వారా రాని వారూవారికీ కెనడా లోకి రానీయకుండాప్రవేశం లేకుండా ఈ చట్టం నిషేధించింది. నిజానికి బయలుదేరిన దగ్గర నుండి కెనడా వరకూ ఎక్కడా ఆగకుండా ప్రయాణం చెయ్యాలనే నిబంధన భారతదేశం నుండి వచ్చేవారిని మాత్రమే అడ్డుకుంటుంది. ఎందుకంటే ఆ ప్రయాణఅంత దూరం చాలాప్రయాణించే ఎక్కువఓడలు కాబట్టిఎక్కడా ఓడలుఆగకుండా రాలేవు, సాధారణంగా జపాన్ లోనో, హవాయి లోనో ఆగడం తప్పనిసరి. కెనడాకు భారీ సంఖ్యలో వలసలు వస్తున్న సమయంలో - ఈ వలసలు దాదాపు అన్నీ యూరప్ నుండి వస్తున్నవే - ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి,. 1913 లో 4,00,000 కంటే ఎక్కువ మంది వలస వచ్చారు. ఆ తరువాత ఏ సంవత్సరంలోనూ అంత మంది రాలేదు. వాంకోవర్లో వివిధ జాతుల మధ్య సంబంధాలు ''కోమగట మారు సంఘటన'' జరగటానికి ముందు సంవత్సరాలలో దెబ్బతిన్నాయి. చివరికి ఇవి 1907 నాటి ప్రాచ్య వ్యతిరేక అల్లర్లతో పరాకాష్ఠకు చేరాయి.