తెలుగు సాహిత్యం యుగ విభజన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
రచనా సౌలభ్యం కోసం సాహితీ చరిత్రాధ్యయనకారులు వాఙ్మయ చరిత్రను కొన్ని యుగములుగా విభజిస్తారు.
 
* [[కందుకూరి వీరేశ లింగం పంతులువీరేశలింగం]] - తమ "ఆంధ్ర కవుల చరిత్ర"లో "ప్రాచీన కవులు", "మధ్యయుగ కవులు", "ఆధునిక కవులు" అని విభజించాడు. అతడు వ్రాసినది కవుల చరిత్ర గనుక ఇది సమంజసము.
 
* [[కాళ్ళకూరు నారాయణరావు]] - అజ్ఞాత యుగం, ప్రాచీన యుగం, మధ్యయుగం .. ఇలా విభజించాడు.
 
* కొందరు రాజ వంశములను బట్టి విభజించారు - చాళుక్య యుగము, రెడ్డి రాజ యుగము, విజయనగర యుగము ఇలా.. [[ఆరుద్ర]] తన [[సమగ్ర ఆంధ్ర సాహిత్యం]]లో ఈ విధానం అవలంబించాడు.
Line 15 ⟶ 17:
 
* [[పింగళి లక్ష్మీకాంతం]] - "ఆంధ్ర సాహిత్య చరిత్ర"లో - మిశ్రమమైన విధానాన్ని అవలంబించాడు. - ప్రాఙ్నన్నయ యుగము, నన్నయ యుగము, తిక్కన యుగము, శ్రీనాధ యుగము, రాయల యుగము ఇలా..
 
* ఆయాకాలాలలో ప్రముఖ సాహితీ విషయాలకు అనుగుణంగా - భారత కవులు, శివకవులు, రామాయణ కవులు, శతక కవులు, ప్రబంధ కవులు, వాగ్గేయకారులు .. ఇలా..
 
==ప్రముఖ కవుల ననుసరించి==