చిరుధాన్యం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
చి clean up, typos fixed: లొ → లో
పంక్తి 32:
చిరుధాన్యాలు ప్రాచీనకాలం నుంచి మానవ పరిణామక్రమంలో ప్రముఖ పాత్ర పోషించాయి. వర్షాభావ, ఎడారి ప్రాంతంలో ఈ ధాన్యాలు మానవులకు, పశువులకు ముఖ్య ఆహారం. భారతదేశములో [[జొన్న]]లు, [[సజ్జలు]], [[రాగులు]], వరిగెలు ఈనాటికీ వాడుకలో ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలో కూడా తృణధాన్యాలు ప్రధానాహారం.
 
ఈజిప్ట్ నందు, గ్రీస్ లో క్రీ.పూ లొనేలోనే చిరుధాన్యాలతో మద్యమును తయారుచేసారు. [[చైనా]], [[జపాన్]], [[ఇండొనేషియా]] లలో నూడుల్స్ తయారీకి ఈనాటికీ వాడుచున్నారు.
 
ఈ ధాన్యాలను ప్రాంత ఆహార అలవాట్లను బట్టి జావ కానూ, రొట్టె గానూ, లేదా సంకటి గానూ వాడెదరు. ఈ ధాన్యాల గడ్ది పసుగ్రాసంగా పనికి వచ్చును. నవీనకాలంలో తృణధాన్యాల వాడుక తగ్గిననూ ప్రస్తుతకాలంలో వీటి వాడుక మళ్ళీ పెరుగుతున్నది.
పంక్తి 64:
 
[[వర్గం:పోయేసి]]
[[వర్గం:ధాన్యములుధాన్యాలు]]
[[వర్గం:చిరుధాన్యములు]]
 
"https://te.wikipedia.org/wiki/చిరుధాన్యం" నుండి వెలికితీశారు