పసుపులేటి రంగాజమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
చి {{దక్షిణాంధ్ర యుగం}}
పంక్తి 1:
'''పసుపులేటి రంగాజమ్మ''' 17వ శతాబ్దమునకు చెందిన తెలుగు కవయిత్రి.
 
రంగాజీ అనికూడా పిలవబడే రంగాజమ్మ, ఒక దేవదాసి కుటుంబములో పసుపులేటి వెంకటాద్రి మరియు మంగమాంబ దంపతులకు జన్మించినది. ఈమె [[1633]] నుండి [[1673]] వరకు [[తంజావూరు]]ను పరిపాలించిన [[విజయరాఘవ నాయకనాయకుడు|విజయరాఘవ నాయకుని]] భోగపత్ని మరియు ఆయన ఆస్థానములో కవయిత్రి.
 
రంగాజమ్మ ''మన్నరు[[మన్నారు దాసవిలాసమౌదాసవిలాసము]]'' అనే కావ్యమునికావ్యము రచించినది. ఈమె అనేక [[యక్షగానము]]లను కూడా రచించినది.
 
{{దక్షిణాంధ్ర యుగం}}
[[వర్గం:తెలుగు కవయిత్రులు]]
"https://te.wikipedia.org/wiki/పసుపులేటి_రంగాజమ్మ" నుండి వెలికితీశారు