కొణిజేటి రోశయ్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Muralikrishna m (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Muralikrishna m (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 46:
== రాజకీయ ప్రస్థానం ==
రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు [[ఎన్.జి.రంగా]] శిష్యులు. [[నిడుబ్రోలు]] లోని రామానీడు రైతాంగ విద్యాలయములో సహచరుడు తిమ్మారెడ్డితో బాటు రాజకీయ పాఠాలు నేర్చారు. [[1979]]లో [[టంగుటూరి అంజయ్య]] ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, [[1982]]లో [[కోట్ల విజయభాస్కరరెడ్డి]] ప్రభుత్వంలో హోం శాఖ, [[1989]]లో [[మర్రి చెన్నారెడ్డి]] ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు, [[1991]]లో [[నేదురుమల్లి జనార్ధనరెడ్డి]] ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు, [[1992]]లో [[కోట్ల విజయభాస్కర రెడ్డి]] ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు. [[2004]], [[2009]]లో [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] ప్రభుత్వములో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. [[1995]]-[[1997|97]] మధ్యకాలంలో [[ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ]] (ఏపిసిసి) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో [[నరసరావుపేట నియోజకవర్గం]] నుండి [[లోక్సభ]]కు ఎన్నికయ్యారు.<ref>http://www.indianexpress.com/news/after-a-life-content-in-the-wings-rosaiah/512607/</ref>
=== ఆర్థికమంత్రిగా ===
పంక్తి 52:
=== ముఖ్యమంత్రిగా ===
[[వై.ఎస్.రాజశేఖరరెడ్డి]] [[హెలికాప్టర్]] ప్రమాదంలో మృతిచెందడంతో [[2009]], [[సెప్టెంబర్ 3]]
== కాలరేఖ ==
పంక్తి 63:
* 2004 : రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి.
* 2009 : రాష్ట్ర శాసనమండలి సభ్యుడు.
* 2009
* 2011, ఆగస్టు 31: తమిళనాడు గవర్నరు.
పంక్తి 69:
* [[2007]]లో ఆంధ్ర విశ్వవిద్యాలయం రోశయ్యకు గౌరవ డాక్టరేట్ను ప్రధానం చేసింది.
===జీవిత సాఫల్య పురస్కారం===
2018 ఫిబ్రవరి 11 ఆదివారం నాడు [[తిక్కవరపు సుబ్బరామిరెడ్డి|టి.సుబ్బిరామిరెడ్డి]] లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యను గజమాలతో సత్కరించి [[జీవన సాఫల్య పురస్కారం]] అందించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన [[ముప్పవరపు వెంకయ్య నాయుడు|వెంకయ్యనాయుడు
[[ఆంధ్రోద్యమం|ఆంధ్ర
తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత వెంకయ్య, రోశయ్యలకు దక్కుతుందని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సుదీర్ఘ కాలంపాటు [[ఆర్థిక
== బయటి లింకులు ==
|