కొణిజేటి రోశయ్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
| successor3 = [[నేదురుమల్లి జనార్ధనరెడ్డి]]
|death_date=4 డిసెంబర్ 2021|death_place=హైదరాబాదు, తెలంగాణ}}
'''కొణిజేటి రోశయ్య '''( 1933 జూలై 4 - 2021 డిసెంబరు 4) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర [[ముఖ్యమంత్రి]]గా, [[తమిళనాడు]], [[కర్ణాటక]] రాష్ట్రాల [[గవర్నరు]]గా పనిచేశారు. మంచి వక్తగా పేరుతెచ్చుకున్నాడు. ఇతడికి ఆర్థిక సంబంధ విషయాలు, రాజకీయాలపై మంచి పట్టు ఉంది.
 
==నేపధ్యము==
"https://te.wikipedia.org/wiki/కొణిజేటి_రోశయ్య" నుండి వెలికితీశారు