[[రామకృష్ణ మఠము]], అనేది 19వ శతాబ్దానికి చెందిన బెంగాల్ సన్యాసి [[స్వామీరామకృష్ణ వివేకానందపరమహంస]] తనపురుషుల గురువైనకోసం ఏర్పాటు చేసిన సన్యాసాశ్రమం పేరు. దీనికి అనుబంధ సంస్థయైన [[రామకృష్ణరామక్రిష్ణ పరమహంసమిషన్]], ఆయన ప్రియశిష్యుడైన [[స్వామీ వివేకానంద]] ఆయన తత్వాలను వ్యాప్తి చేయడానికి స్థాపించిన ఆధ్యాత్మిక సంస్థ.దీనిఈ ప్రధానరెండు కార్యాలయం,సంస్థల మరియుప్రధాన అనుబంధ సంస్థయైన రామకృష్ణ మిషన్ కూడాకార్యాలయాలు [[పశ్చిమ బెంగాల్]] లోని బేలూర్ మఠం దగ్గర ఉందిఉన్నాయి. దీన్నిరామకృష్ణ మిషన్ ను [[మే 1]], [[1897]] లో స్థాపించడం జరిగింది. ఈ జంట సంస్థల ప్రధాన లక్ష్యం సర్వమత సామరస్యం వెల్లివిరియడం. జాతి, వర్గ, కుల, మత, ప్రాంతీయ, లింగ భేధాలు లేకుండా మానవాళి సుఖశాంతులతో జీవించడం. దీనికి భారతదేశంలో మరియు విదేశాలలో 166 కార్యాలయ శాఖలున్నాయి.<ref>http://www.belurmath.org/home.htm</ref>
== గురించి==
[[బొమ్మ:RamakrishnamathHyd.jpg.jpg|right|thumb|250px|హైదరాబాదులో గల రామకృష్ణ మఠం]]