కుండలిని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
కుండలిని జాగృతం:
 
" మానవతావాది, ఆధ్యాత్మిక వ్యక్తిత్వం,భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా మూర్తీభవించిన ఆదర్శ మహిళ శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు.
బాల్యం:
పగలు,రాత్రి రెండు సమానంగా ఉండే రోజున,అంటే మార్చి 21వ తేదీ 1923,మధ్యాహ్నం 12గం నిర్మలాదేవి మహారాష్ట్రలో చింద్వారాలో జన్మించారు.శ్రీమతి నిర్మల తన చిన్న తనంలో ప్రదర్శించిన గుణగణాలను తెలిసిన వారు, ఆమె ఓ కారణజన్మురాలు అని అంటారు.ఆమె ముఖకవళికలను బట్టి మహాత్మాగాంధీ చిన్ని నిర్మలను ముద్దుగా 'నేపాలి' అని పిలిచారు.
Line 7 ⟶ 9:
మహాత్మాగాంధీ నాయకత్వంలో భారతదేశ స్వాతంత్ర్య పోరాటయోధుడు శ్రీ పి.కె.సాల్వేగారి సంతానం నిర్మల.
నిర్మల తల్లిదండ్రులు,మేధావులు,బాషాకోవిదులు,ఆధ్యాత్మికత ఉట్టిపడే పుణ్యదంపతులు.
వీరి తండ్రికి 14 భాషలలో ప్రవేశం ఉంది.ఆయన ఖురాన్ ను హిందీలోకి అనువదించిన వ్యక్తి.ఆమె తల్లి గణితశాస్త్రంలో దిట్ట.మన దేశంలో ఆ రోజులలో గణితశాస్త్రంలో పట్టా పొందిన అతికొద్ది మంది స్త్రీలలో ఆమె ఒకరు.వారి పూర్వికులు శాలివాహన వంశసంబంధీకులు.లాహోరులో బాలక్ రామ్ మెడికల్ కాలేజీలో సైకాలజీ మరియు వైద్య విద్యనభ్యసించారు.నిర్మల బ్యాట్మింటన్ ఛాంపియన్.
వీరిస్వాతంత్ర్యపోరాటంలో తండ్రికిఆమె 14 భాషలలో ప్రపాత్ర:(ఇంకా మిగిలిన భాగం తరువాత టైపు చేస్తాను)
"https://te.wikipedia.org/wiki/కుండలిని" నుండి వెలికితీశారు