నారాయణదత్ తివారీ: కూర్పుల మధ్య తేడాలు

+పితృత్వ వివాదం క్లుప్తంగా
→‎పితృత్వ వివాదం: కొంత స్పష్టత
పంక్తి 2:
 
==పితృత్వ వివాదం==
1967 నుండి 1980 మధ్య తివారీ పార్లమెంటు సభ్యుడు మరియు కేంద్రమంత్రిగా ఢిల్లీలో ఉన్నాడు. 1967లో యువజన కాంగ్రెస్ సమయంలోఅధ్యక్షునిగా తివారీఉన్నతివారీ, 3 కృష్ణమెనన్ మార్గ్ లో ఉన్న అప్పటి కేంద్రమంత్రి షేర్ సింగ్ ఇంటికి తరచూ వెళుతుండేవాడు. అప్పుడుఆ తరుణంలో షేర్ సింగ్ కూతురు ఉజ్జ్వలకు తివారీతో ఏర్పడిన సన్నిహిత సంబంధము వారి కుమారుడు రోహిత్‌ శంకర్ పుట్టుకకు దారితీసింది. 2008లో 29 ఏళ్ళ వయసులో రోహిత్ తనను కొడుకుగా గుర్తించాలని తివారీపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానములో దావా వేశాడు. కోర్టు నోటీసుకు జవాబిస్తూ తివారీ తను రోహిత్ తండ్రినన్న అభివాదాన్ని ఖండించాడు మరియు రోహిత్ కోరినట్టు డి.ఎన్.ఏ పరీక్షకు అంగీకరించలేదు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నారాయణదత్_తివారీ" నుండి వెలికితీశారు