ఇంకొల్లు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrahamthulla (చర్చ | రచనలు) |
Nrahamthulla (చర్చ | రచనలు) |
||
పంక్తి 104:
# [[కొల్లూరి నాయుడమ్మ]] వీరు 2008లో ఇంకొల్లులోని రామమందిరం నుండి తిరుపతి వరకు వెనుకనడకతో 20రోజులలో చేరుకుని వార్తల కెక్కినారు. ఇప్పుడు 70 సంవత్సరాల వయస్సులో ఉన్న అ వీరు, అన్నవరం నుండి తిరుపతికి, 720 కిలోమీటర్ల దూరాన్ని, 40 రోజులలో చేరుకొనడానికి, 2015, ఆగస్టు-21న, పాదయాత్ర చేయడానికి బయలుదేరినారు. [4]
==నాస్తిక ,మానవవాద,హేతువాదులు ==
1944 లోనే ఇంకొల్లులో [[రాడికల్ హ్యూమనిస్ట్]] అధ్యయన శిబిరం నడిచింది.[[గుంటుపల్లి గోపాలకృష్ణయ్య]], [[లేబూరి మంగయ్య]] [[ రావి సుబ్బారావు]] ఆ తరగతుల్లో పాల్గొన్నారు.
[[గౌరిబోయిన పోలయ్య పంతులు]] గారు విమర్శ రామాయణం, పిలకరాయుళ్ళు గ్రంథాలను ప్రచురించారు.[[కరి హరిబాబు]], [[షేక్ బాబు]], [[ఘంటా రంగారావు]], [[మురకొండ శ్రీరామ ఆర్య]], [[రావి హనుమంతరావు]].
[[తోటకూర వెంకటేశ్వర్లు ]] చార్వాక పత్రిక స్థాపకులు. [[తోటకూర ప్రభాకరరావు]] పౌరాణిక నాటకాల్లో హేతువాదం అంశం మీద డాక్టరేట్ అందుకున్నారు.
ఇంకొల్లు మండలం కొణికి
[[కందిమళ్ళ శ్రీనివాసరావు]] , [[బండ్లమూడి వేణుగోపాల్]] , తాడిపర్తి వారిపాలెం దారా [[అబ్రహాం లింకన్]] ,పావులూరు [[సింహాద్రి యల్లమందారెడ్డి]] , ద్రోణాదుల [[పెంట్యాల రాజా]]
ఇడుపులపాడు [[రాయిన వీరయ్య]], [[తోటకూర కోటి సుబ్బారావు]] , డాక్టర్ [[కొడాలి ధర్మానందరావు]] తల్లి [[కొడాలి కమలమ్మ]],[[కుర్రా హనుమంతరావు]],[[మేడూరి సత్యనారాయణ]],[[ఘంటా రంగారావు]] నాస్తిక హేతువాద మానవవాదులే.
== గణాంకాలు ==
|