మాయావతి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 50:
మాయావతి లా డిగ్రీ పూర్తి చేసి ఐఏఎస్కు సిద్ధం అవుతూనే లో 1977– 1984 మధ్య కాలంలో ఢిల్లీ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పని చేసింది. ఆమె ఐఏఎస్ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో 1977లో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరాంతో పరిచయం ఏర్పడింది. కాన్షీరామ్ 1984లో బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) స్థాపించి మాయావతిని కూడా పార్టీలోకి ఆహ్వానించడంతో ఆమె అలా రాజకీయాల్లోకి వచ్చింది.
మాయావతి 1985లో
== మూలములు ==
|