సామినేని ఉదయభాను: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 27:
 
==రాజకీయ జీవితం==
సామినేని ఉదయభాను [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్ పార్టీ]] ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి 1999లో [[జగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గం|జగ్గయ్యపేట నియోజకవర్గం]] ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.2004లో రెండోవసారి కూడ విజయం సాదించారు.2009 మరియు 2014 ఎన్నికలలో సమీప తేలుగుదేశం పార్టి అభ్యర్థి శ్రీరాం తాత్తయ్య గారు పై ఓటమి పాలాయినారు. తిరిగి 2019 లో వై. యాస్.కాంగ్రీస్ పార్టీ అభ్యర్థి గా మూడోవ సారి శాసనసభ్యుడు గా ఎన్నికయ్యారు. 2019 జగన్ మెహన్ రెడ్డి గారి మంత్రి వర్గంలో ఉంటారాని అనుకున్నప్పటికి కోన్ని పరిస్థితిల వలన చోటు దోరకగా, ప్రభుత్వ విప్ గా ఉన్నరు.2022 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ పుణర్ వ్యవస్థికారణ జరిగితే మంత్రి పదవి రేసులో క్రిష్ణ జిల్లా నుండి ముందంజలో ఉన్నరు.
 
==పోటీ చేసిన నియోజకవర్గాలు ==
{| border=2 cellpadding=3 cellspacing=1 width=80%
"https://te.wikipedia.org/wiki/సామినేని_ఉదయభాను" నుండి వెలికితీశారు