'''మంగంపేట''',[[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం, [[వైఎస్ఆర్ జిల్లా]], [[ఓబులవారిపల్లె మండలం|ఓబులవారిపల్లె మండలానికి]] చెందిన గ్రామంజనగణన పట్టణం.<ref>{{Cite web|title=Villages & Towns in Obulavaripalle Mandal of YSR, Andhra Pradesh|url=https://www.census2011.co.in/data/subdistrict/5248-obulavaripalle-ysr-andhra-pradesh.html|access-date=2022-02-25|website=www.census2011.co.in}}</ref>
==గ్రామ విశేషాలు==
పంక్తి 8:
ఈ గ్రామపరిధిలోని కొత్తమంగంపేటలోని ఆరవ వీధిలో నూతనంగా నిర్మించిన రామాలయాన్ని, 8 సెప్టెంబరు, 2013న ప్రారంభించారు. [2]
===శ్రీ ఆంజనేయస్వామి ఆలయo===
2014, [[ఫిబ్రవరి]]- 15 [[శనివారం]]నాడు, శ్రీ ఆంజనేయస్వామి ఆలయ పునహ్పునః ప్రతిష్ఠాప్రతిష్ట కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. 16వ శతాబ్దంలో శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో, శ్రీ [[వేంకటేశ్వరస్వామి]] దర్శనార్ధం, చిట్వేలి-మంగపేట దారిన వెళ్తుఇన్నప్పుడు, శ్రీ ఖడ్గతిక్కన ప్రతిష్ఠించినట్లు చెప్పబడుతున్న ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకున్నది. తాజాగా గ్రామస్థులు పునరుద్ధరించి, "నీరుంపల్లి ఆంజనేయస్వామి"గా పునహ్ ప్రతిష్ఠ చేశారు. ఆఖరిరోజు మంగళవాయిద్యాలు, వేదమంత్రాలతో స్వామివారికి గణపతి పూజ, ఇతర ప్రత్యేకపూజలు జరిపారు. అనంతరం భక్తులందరికీ తీర్ధప్రసాదాలు అందజేశారు. 17 ఉదయం ధ్వజస్తంభం ఏర్పాటు, నాగప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. [3]