అష్టదిగ్గజములు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 36:
వీరిలో ఐదుగురి పేర్లు నిశ్చయంగా చెప్పవచ్చును -
# '''అల్లసాని పెద్దన''' : కృష్ణరాయలకు ఆప్తుడు. తన కృతిని రాయలకు అంకితమిచ్చినాడు.
# '''నంది తిమ్మన''' : తన కృతిని రాయలకు అంకితమిచ్చినాడు. రాయల వంశముతో తిమ్మన వంశమునకు పూర్వమునుండి అనుబంధమున్నది. నంది మల్లయ, ఘంట సింగయలు తుళువ వంశమునకు ఆస్థాన కవులు.
# '''అయ్యలరాజు రామభద్రుడు''' : ఇతని [[సకలకథాసార సంగ్రహము]]ను రాయల యానతిపై ఆరంభించినట్లు, రాయల కాలంలో అది పూర్తికానట్లు పీఠికలో తెలుస్తున్నది. [[రామాభ్యుదయము]] మాత్రం రాయల అనంతరం వ్రాసి రాయల మేనల్లడు [[అళియ రామరాజు]]కు అంకితమిచ్చాడు.
# '''ధూర్జటి''' : రాయల ఆస్థానంలో మన్ననలు అందుకొన్నాడు. ధూర్జటి తమ్ముని మనుమడు కుమార ధూర్జటి వ్రాసిన కృష్ణరాయ విజయంలో ఈ విషయం చెప్పబడింది. జనశృతి కూడా ఇందుకు అనుకూలంగానే ఉంది.
# '''మాదయగారి మల్లన''' : ఇతడు అష్ట దిగ్గజాలలో ఒకడని చెప్పడానికి కూడా కుమార ధూర్జటి రచనయే ఆధారం. మల్లన తన గ్రంధాన్ని కొండవీటి దుర్గాధిపతి, తిమ్మరుసు అల్లుడు అయిన నాదెండ్ల అప్పామాత్యునకు అంకితమిచ్చాడు.
ఈ ఐదుగురు కాక తక్కిన
* అతను రాయల సమకాలికుడయ్యుండాలి
* రాయల ఆస్థానంలో ప్రవేశం కలిగి ఉండాలి
|