షేక్ చిన మౌలానా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''షేక్ చిన మౌలానా''' ప్రముఖ నాదస్వర విద్వాంసులు. వీరు [[ప్రకాశం]] జిల్లా కరవది గ్రామంలో 5.12.1924 న జన్మించారు. [[దూదేకుల]] కులంలో వీరు ప్రముఖులు. [[శ్రీరంగం]] దేవస్తానంలో ఆస్థాన నాదస్వర విద్వాంసునిగా పనిచేశారు. [[సుబ్ర్రహ్మణ్య స్వామి]] భక్తుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత.ఆంధ్రవిశ్వవిద్యాలయం చాన్సలర్ శంకర్ దయాళ్ శర్మ 26.5.1985 న కళప్రపూర్ణ బిరుదు డాక్టరేట్ ఇచ్చి సత్కరించారు. ఈయనకు ఒక్కరే కుమార్తె బీబిజాన్. ఆమెను తన శిష్యునికేశిష్యుడు సుభాన్ సాహెబ్ కు ఇచ్చి పెళ్ళి చేశారు. ఇద్దరు మనుమలు నాదస్వర విద్వాంసులుగా రాణిస్తున్నారు. ఒక మనుమడు [[షేక్ పాల్ చిన ఖాశిం]] నాధస్వరసహితంగానాదస్వరసహితంగా క్రైస్తవ బోధకుడు అయ్యారు.
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
"https://te.wikipedia.org/wiki/షేక్_చిన_మౌలానా" నుండి వెలికితీశారు