ఇ.వి. రామస్వామి నాయకర్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: fr:Thanthai Periyar
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Periyar1973-1-.jpg|thumb|right|141*171px|పెరియార్ రామసామి]]
'''పెరియార్ ఈరోడ్ వేంకట రామస్వామి నాయకర్''' పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీ లోని [[ఈరోడ్]] పట్టణంలో [[1879]] వ సంవత్సరం [[సెప్టెంబర్ 17]] వ తారీఖున జన్మించారు. ఈయన పెరియార్ గా, తందై పెరియార్ గా, రామస్వామిగా, ఇ.వి.ఆర్.గా కూడా సుప్రసిద్దులు.
 
ఈయన ఒక నాస్తిక వాది మరియు సంఘ సంస్కర్త. [[తమిళనాడు]] లో ఆత్మగౌరవ ఉద్యమం మరియు ద్రావిడ ఉద్యమ నిర్మాత. దక్షిణ భారతీయులను రాక్షసులుగా,వానరులుగా చిత్రీకరించిన [[రామాయణము|రామాయణాన్ని]], [[రాముడు|రాముడి]]ని ఈయన తీవ్రంగా విమర్శించాడు. [[1904]]లో ఈయన [[కాశీ]] లోని విశ్వనాథుడి దర్శనార్థం వెళ్ళినపుడు అచట జరిగిన అవమానంతో ఈయన నాస్తికుడిగా మారాడు. అప్పటినుండి హేతువాదిగా మారి [[హిందూమతము|హిందూ మతా]]న్ని అందులోని కులవ్యవస్థను అసహ్యించుకున్నాడు. మరీ ముఖ్యంగా బ్రాహ్మణ వర్గాన్ని ద్వేషించాడు.
 
ఈయన ఒక నాస్తిక వాది మరియు సంఘ సంస్కర్త. [[తమిళనాడు]] లో ఆత్మగౌరవ ఉద్యమం మరియు ద్రావిడ ఉద్యమ నిర్మాత. దక్షిణ భారతీయులను రాక్షసులుగా,వానరులుగా చిత్రీకరించిన [[రామాయణము|రామాయణాన్ని]], [[రాముడు|రాముడి]]ని ఈయన తీవ్రంగా విమర్శించాడు. [[1904]]లో ఈయన [[కాశీ]] లోని విశ్వనాథుడి దర్శనార్థం వెళ్ళినపుడు అచట జరిగిన అవమానంతో ఈయన నాస్తికుడిగా మారాడు. అప్పటినుండి హేతువాదిగా మారి [[హిందూమతము|హిందూ మతా]]న్ని అందులోని కులవ్యవస్థను అసహ్యించుకున్నాడు. మరీ ముఖ్యంగా బ్రాహ్మణ వర్గాన్ని ద్వేషించాడు. వీరు పూర్వీకులు మదుర, తంజావూరు రాజ్యాదీశులుకు బందువర్గీయులు,చంద్రవంశ బలిజలు గా పీరున్నవారు.
ఈయన [[1919]] నుండి [[1925]] వరకు [[కాంగ్రెస్]] పార్టీలో ఉండి దేశ స్వాతంత్ర్యం కొరకు పోరాడాడు.తదనంతర కాలంలో ఈయన మరియు ఇతని అనుచరులు దేశ స్వాతంత్రం కన్నా సాంఘిక సమానత్వం కొరకు ఎక్కువగా పోరాడారు. అన్నికులాలవారికీ సమానంగా దేవాలయ ప్రవేశార్హత ఉండాలని వాదించారు. [[1937]] వ సంవత్సరంలో [[రాజగోపాలచారి|రాజాజీ]] నేతృత్వంలోని మద్రాస్ ప్రెసిడెన్సీ కాంగ్రెస్ ప్రభుత్వం [[హింది]] భాషను తమిళనాడు రాష్ట్ర పాఠశాలల్లో ప్రవేశ పెట్టినపుడు పెరియార్ తన [[జస్టిస్ పార్టీ]] ఆధ్వర్యంలో హిందీ వ్యతిరేకోద్యమాన్ని పెద్దయెత్తున చేపట్టి చివరికి హిందీ బోధనను విరమింప చేశాడు.