బ్రహ్మోత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో మూస మార్పు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవము''' :
 
యాదాద్రి ( యాదగిరిగుట్ట) తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి -భువనగిరి జిల్లాలోని మండల కేంద్రము <ref>{{Cite web|url=http://partials/destinations/divine-destinations.html|title=Divine Destinations in Telangana :: Telangana Tourism|website=partials|language=en|access-date=2020-11-06}}{{Dead link|date=జనవరి 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> . ఇక్కడి దైవం శ్రీలక్ష్మీనరసింహ స్వామి . 18 పురాణాలలో ఒకటైన స్కంద పురాణంలో ఈ ఆలయం యొక్క మూలం గురించి ప్రస్తావించబడింది. దీని ప్రకారము రుష్య శృంగ మహర్షి కుమారుడు హాద మహర్షి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో నరసింహ స్వామి ప్రభువు కోసం తపస్సు చేశారు. శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆశీర్వాదం పొందిన తరువాత, ఉగ్ర రూపముతో తో ఉన్న స్వామిని, శాంతరూపముతో ప్రసన్నం కావలెనని కోరగా లక్ష్మినరసింహ స్వామిని ఇక్కడనే నివసించమని ప్రార్థించంచగా స్వామి వారు లక్ష్మి నరసింహ స్వామి గా శాంతా స్వరూపముతో కొండపై ఉండమని కోరగా స్వామి కొండపై కొలువై ఉండి పోయారు . స్వామి ఇక్కడ శ్రీ జ్వాలా నరసింహ, శ్రీ యోగానంద నరసింహ, శ్రీ ఉగ్ర నరసింహ, శ్రీ గండబెరుండ నరసింహ, శ్రీ లక్ష్మి నరసింహ అని పిలువబడే ఐదు అవతారాలలో ఉనికిలోకి వచ్చారు. అందుకని దీనిని “పంచ నరసింహ క్షేత్రం” అంటారు. ఈ దేవతను భక్తితో ఆరాధించే భక్తులు, వారి “గ్రహ” విషయంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, దుష్టశక్తుల ద్వారా ఎదురయ్యే ఇబ్బందులు , వారి మానసిక సమస్యలన్నీ నయం చేయబడుతున్నాయి <ref>{{Cite web|url=http://srinarasimhakutumbam.org/temples/divya-kshetra/yadagirigutta/|title=Yadagirigutta|website=Sri Lakshmi Narasimha Kutumbam|language=en-US|access-date=2020-11-06}}</ref>
 
'''బ్రహ్మోత్సవాలు''' : ఈ ఆలయంలో జరిగే ప్రధాన ఉత్సవం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవములు. ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవములు పాల్గుణ శుద్ధ విదియ రోజున అంకురార్పణతో ప్రారంభమై 11 దినములు జరిగి , పాల్గుణ శుద్ధ ద్వాదశి తో సమాప్తం అవుతాయి <ref>{{Cite web|url=https://anudinam.org/2013/03/15/annual-brahmotsavams-of-sri-lakshmi-narasimha-swamy-temple-yadagirigutta/|title=Annual Brahmotsavams of Sri Lakshmi Narasimha Swamy Temple, Yadagirigutta {{!}} Anudinam.org|language=en-US|access-date=2020-11-06}}</ref> ఇక్కడ స్వామి వారిని ప్రతిరోజూ ఉదయం , రాత్రి స్వామిని వివిధ అలంకారములతో , శ్రీకృష్ణుడి అలంకారంలో,హంస వాహన లో , వటపత్ర శాయి , , పొన్న వాహన సేవలో ,గోవర్ధన గిరిధారి అలంకారములో , సింహ వాహన సేవలో , జగన్మోహిని అలంకార సేవలో , అశ్వవాహన సేవలో , శ్రీరామ అలంకార సేవ, గజవాహన సేవ, శ్రీమహావిష్ణు అలంకారం దివ్య విమాన రథోత్సవం లో లలో ఊరేగిస్తారు . మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, శ్రీస్వామి వారి శ్రీపుష్ప యాగం, డోలోత్సవం ,శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవంతో సేవలు నిర్వహిస్తారు <ref>{{Cite web|url=http://www.teluguone.com/devotional/content/annual-brahmotsavams-of-sri-lakshmi-narasimha-swamy-temple-1309-27477.html|title=నేటినుంచి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు :|date=2020-11-06|website=TeluguOne Devotional|language=english|access-date=2020-11-06}}</ref> .
 
'''కదిరి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవము''' : కదిరి లక్ష్మీనరసింహ స్వామి స్వయంభుగా కాదెరి చెట్టులోని మూలముల నుంచి ఉద్భవించారు . కాలక్రమేణా కాదిరి నుంచి కదిరి గా మారింది . ఆలయములో స్వామి వారు ఎనిమిది చేతులతో సింహ రూపములతో ఉంటారు . హిరణ్యకశిపుని సంహరిస్తూవుంటే , ప్రహ్లాదుడు ఈ దేవాలయములో ముడుచుకున్న చేతులతో ఉంటారు . ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, స్వామి వారి అభిషేకం తర్వాత లక్ష్మీ నరసింహ విగ్రహంకు చెమట పట్టడం .ఈ ఆలయ నిర్మాణం చాళుక్య పాలనలో ప్రారంభమైనట్లు చెబుతారు, కాని ఇది విజయనగర పాలకుల కాలంలో పూర్తయింది. ఆలయంలోని శాసనాలు ఎక్కువగా విజయనగర కాలానికి సంబంధించినవి. క్రీ.శ 1332 లో బుక్కారాయల పాలనలో ఈ ఆలయాన్ని ఒక నాయకుడు నిర్మించాడని వాటిలో ఒకటి పేర్కొంది. రాజా గోపురం హరిహరాయ నిర్మించారు. విజయనగర రాజు శ్రీ కృష్ణ దేవరాయలు మహారాష్ట్ర రాజు శివాజీ ఈ ఆలయాన్ని సందర్శించి ఉప దేవాలయాలు , మహిసాసురమర్దని ఆలయాన్ని నిర్మించారు <ref>{{Cite web|url=https://tms.ap.gov.in/KLNKDR/cnt/about-temple|title=About Temple {{!}} Temple Info {{!}} KLNKDR|website=tms.ap.gov.in|access-date=2020-11-06}}</ref>
 
'''బ్రహ్మోత్సవములు''' : కదిరి శ్రీ లక్ష్మినర్సింహా స్వామి వారి బ్రహ్మోత్సవములు ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధనవమి అంకురార్పణ తో నుంచి ఫాల్గుణ బహుళ అష్టమి వరకు (15 రోజుల) జరుగుతాయి . స్వామి వారు ప్రతి రోజు హంస వాహనము సింహా వాహనం , హనుమంత వాహనము,గరుడ వాహనము , శేష వాహనాము, సూర్య, చంద్ర వాహనములు ,విద్యా - మోహిని వాహనము ,గరుడ సేవ,, గజ వాహనము,,అశ్వవాహనము పుష్ప యాగము మొదలైన పూజలతో కదిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సములు జరుగుతాయి <ref>{{Cite web|url=https://truereligion77.home.blog/2019/12/24/kadiri-narasimha-swamy-history-of-christianity/|title=Kadiri narasimha swamy history of christianity|last=truereligion77|date=2019-12-24|website=True Religion 77|language=en|access-date=2020-11-06}}</ref>
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మోత్సవాలు" నుండి వెలికితీశారు