శక్తి ఆరాధన: కూర్పుల మధ్య తేడాలు

వర్గాలు మరియు మూస చేర్పు
పంక్తి 28:
*యాగంటి;-కర్నూలులో లోని యాగంటిలో పార్వతీ దేవి ఉమా నామంతో శంకరునితో వెలసి ఆరాధించ బడుతుంది .ఈ ఆలయం 14వ శతాబ్ధానికి చెందినదని ప్రతీతి.పార్వతీ దేవి భూలోకంలో నివసించాలని శంకరుని వేడగా సంకరునిచే పంపబడిన నందికేశ్వరునిచే ఈ ప్రదేశం కనుగొన బడినదని
ఈ ప్రదేశసౌందర్యానికి ముగ్ధుడైన నంది ఆనందాతిశయంతో అక్కడి రాజుని యుద్ధంలో రెండు కొమ్ములమీద ఎత్తి ఆకాశంలో విసరగా ఆయన శంకరుని ప్రార్ధించగా శంకరుడు అక్కడ దేవితో వెసిసాడని స్థల పురాణ వివరణ.
*శ్రీవిల్లిపుత్తూరు;-వైష్ణవ భక్తుడు శ్రీరంగనాధుని సేవాతత్పరుడైన విష్ణుదత్తూని పెంపుడు కూతురైన గోదాదేవి దేవిని ఆండాళ్‌తాయారు అని కూడా పిలుస్తారు.ఈ దేవి శ్రీవిల్లి పుత్తూరులో విష్ణుదత్తుని ఇంట పెరిగి విష్ణుమూర్తిగా భర్తగా పొందాలని మార్గశిర వ్రతమాచరించి శ్రీరంగనాధునిలో ఐక్యమైందని పురాణ కథనం.ఈ దేవికి శ్రీవిల్లిపుత్తూరులో ఆలయం ఉంది అక్కడ కోవెలలో తులసికోటలోని తులసికోటకు కూడా ప్రత్యేక ఆరాధన చేస్తారు.దేవి గోదాదేవిగా ఆరాధనలందుకుంటుంది.
{{హిందూ మతము}}
[[వర్గం:హిందూ మతము]]
"https://te.wikipedia.org/wiki/శక్తి_ఆరాధన" నుండి వెలికితీశారు