భారత పురాతత్వ సర్వేక్షణ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కొత్త వ్యాసం ప్రారంభించాను ట్యాగు: 2017 source edit |
విస్తరణ ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 17:
| status = <!-- ad hoc, treaty, foundation, etc -->
| purpose = <!-- focus as e.g. humanitarian, peacekeeping, etc -->
| headquarters = 24-
| location =
| coords = <!-- Coordinates of location using a coordinates template -->
| region_served = India
| membership =
| language =
| leader_title = డైరెక్టర్ జనరల్
| leader_name = వి. విద్యావతి, ఐ.ఎ.ఎస్
పంక్తి 39:
== చరిత్ర ==
భారత పురాతత్వ సర్వేక్షణ సంస్థను ఆంగ్లేయుడైన అలెగ్జాండర్ కన్నింగాం 1861లో స్థాపించి దానికి వ్యవస్థాపక డైరెక్టర్ జనరల్ గా పనిచేశాడు. తూర్పు ఆసియా చరిత్ర మీద ఒక క్రమపద్ధతిలో పరిశోధనలు మొదలుపెట్టింది ఆసియాటిక్ సొసైటీ అనే సంస్థ. దీన్ని బ్రిటిష్ ఇండాలజిస్టు అయిన [[విలియం జోన్స్]], 1784 జనవరి 15 న స్థాపించాడు. కలకత్తాలో ప్రధాన నగరంగా చేసుకున్న ఈ సంస్థ పురాతన సంస్కృత, పర్షియన్ రచనలను అధ్యయనం చేసి ''ఏషియాటిక్
బ్రాహ్మీ లిపిని అర్థం చేసుకున్న ఉత్సాహంలో ప్రిన్సెప్ సహాయకుడైన అలెగ్జాండర్ కన్నింగ్హాం సుమారు యాభై సంవత్సరాల పాటు భారతదేశం నలుమూలలా ఉన్న బౌద్ధ స్మారక చిహ్నాలను నిశితంగా సర్వే చేశాడు. మొదట్లో ఈ తవ్వకాలకు తన సొంత ధనమే వాడినా తర్వాత పెద్ద స్థాయిలో జరుగుతున్న తవ్వకాలను పర్యవేక్షించడానికి, బయట పడిన స్మారకాలను భద్రపరచడానికి, పరిశోధనలు చేయడానికి ఒక ప్రత్యేక సంస్థ ఉంటే బాగుంటుందని ఆయనకు తోచింది. ఆంగ్ల ప్రభుత్వంలో తన పలుకుబడిని ఉపయోగించి పురాతత్వ సర్వేక్షణ సంస్థ కోసం ప్రతిపాదనలు పంపాడు. 1848లో ఈ ప్రతిపాదన పని చేయలేదు కానీ ఈ కృషి ఫలితంగానే లార్డ్ కేనింగ్ చట్టం చేయడంతో 1861 లో సంస్థకు బీజం పడింది. కన్నింగ్హాం నే ఈ సంస్థకు మొదటి సర్వే అధికారిగా నియమించారు. 1865-1871 మధ్యలో నిధులు లేక తవ్వకాలు ఆగిపోయాయి కానీ తర్వాత అప్పటి వైస్రాయి లార్డ్ లారెన్స్ చొరవతో మళ్ళీ నిధులు సమకూరాయి. 1871 లో దీన్ని ప్రత్యేక విభాగంగా గుర్తించి కన్నింగ్హాం ని మొదటి డైరెక్టర్ జనరల్ గా నియమించారు.
== మూలాలు ==
|