నటరాజ రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

copy edit
copy edit
పంక్తి 35:
|resting_place=తారామతి బారాదరి, హైదరాబాదు}}
 
'''డాక్టర్ నటరాజ రామకృష్ణ''' (1933 [[మార్చి 21]] - 2011 [[జూన్ 7]]) [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి నాట్య]] కళాకారుడు. ఇండోనేషియా లోని బాలి ద్వీపంలో జన్మించాడు. [[ఆంధ్రనాట్యము]], [[పేరిణి శివతాండవము]], నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చాడు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి. పదవ శతాబ్దంలో [[కాకతీయ సామ్రాజ్యము|కాకతీయ సామ్రాజ్య]] కాలంలో ప్రాచుర్యంలో ఉన్న ''పేరిణి శివతాండవం'' నాట్యాన్ని పునరుద్ధరించాడు. ప్రబంధ నాట్య సంప్రదాయానికి సంబంధించిన ''నవజనార్దనం''ను కూడా పునరుద్ధరించాడు.
 
== జీవిత విశేషాలు ==
పంక్తి 50:
సినిమా నటుడు [[రమణారెడ్డి (నటుడు)|తిక్కవరపు రమణారెడ్డి]] ఆహ్వానం మేరకు [[నెల్లూరు]] వెళ్ళి, అక్కడ నృత్య నికేతనం అనే నాట్య శిక్షణాలయాన్ని స్థాపించాడు. తనకు నాగపూరులో మత విద్వేషాలు పరిచయమే గానీ కుల విద్వేషాలు మాత్రం కొత్తగా ఉందని నెల్లూరులో ఉండగా అతడు వ్యాఖ్యానించాడు. అక్కడి కుల వైషమ్యాలను తట్టుకోలేక వెనక్కి పోదామని అనుకోగా, రమణారెడ్డి వారించిన మీదట ఆగాడు. రెండు సంవత్సరాలు నెల్లూరులో ఉన్న తరువాత గుంటూరు తరలి వెళ్ళాడు.<ref>{{Cite book|title=అర్ధ శతాబ్ది-ఆంధ్రనాట్యం|first=రామకృష్ణ|year=1995|location=హైదరాబాదు|pages=31,51|url=https://archive.org/details/in.ernet.dli.2015.391476/page/n68|series=ప్రథమార్ధం|last=నటరాజ|publisher=|isbn=}}</ref>
 
రామకృష్ణ [[రామప్ప దేవాలయము|రామప్ప దేవాలయం]] లోని శిల్పాల వలన ఉత్తేజితుడై, పదవ శతాబ్దంలో [[కాకతీయ సామ్రాజ్యము|కాకతీయ సామ్రాజ్య]] కాలంలో ప్రాచుర్యంలో ఉన్న [[పేరిణి నృత్యం|పేరిణి శివతాండవ నృత్యాన్ని]] పునరుద్ధరించాడు. [[జాయపసేనాని|జాయప సేనాని]] రాసిన ''నృత్తరత్నావళి'' గ్రంథాన్ని ఇందుకు మార్గదర్శినిగా ఎంచుకున్నాడు.<ref>{{Cite book|title=గాడ్స్, హీరోస్ అండ్ దెయిర్ స్టోరీ టెల్లర్స్:ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ సౌత్ ఇండియా|last=శరవణన్|first=వి. హరి|publisher=నోషన్ ప్రెస్|year=2014|isbn=978-93-84391-49-2|location=చెన్నై|pages=|url=https://books.google.co.in/books?id=y2noBgAAQBAJ&pg=PT292&lpg=PT292&dq=%E0%B0%AA%E0%B1%87%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A3%E0%B0%BF+%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%A4%E0%B0%BE%E0%B0%82%E0%B0%A1%E0%B0%B5%E0%B0%82&source=bl&ots=zxYwpxaGN8&sig=ACfU3U0fHSS2Izt5Fr4ebdc-Pn8VODM29w&hl=te&sa=X&ved=2ahUKEwjisf2BsfngAhWIrI8KHZv_CGU4FBDoATADegQIBxAB#v=onepage&q=%E0%B0%AA%E0%B1%87%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A3%E0%B0%BF%20%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%A4%E0%B0%BE%E0%B0%82%E0%B0%A1%E0%B0%B5%E0%B0%82&f=false}}</ref> ప్రబంధ నాట్య సంప్రదాయానికి సంబంధించిన ''నవజనార్దనం''ను కూడా పునరుద్ధరించాడు.
 
ఆయన ఇచ్చిన నాట్య ప్రదర్శనలు-'' శ్రీ వేంకటేశ్వర కల్యాణం,'' [[కుమార సంభవము]], [[మేఘ సందేశం]]. [[ఉజ్జయిని]]లో ప్రదర్శింపబడిన కుమార సంభవానికి ''స్వర్ణకలశం'' లభించింది. నటరాజ రామకృష్ణ వ్రాసిన నలభై పైచిలుకు పుస్తకాలలో ఆరింటికి భారత ప్రభుత్వ పురస్కారం లభించింది. వాటిలో ''దాక్షిణాత్యుల నాట్యకళాచరిత్ర'', ''ఆంధ్రులు - నాట్యకళారీతులు'' ప్రసిద్ధ గ్రంథాలు.
 
"https://te.wikipedia.org/wiki/నటరాజ_రామకృష్ణ" నుండి వెలికితీశారు