పాండ్యులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి clean up, replaced: క్రీ.శ. → సా.శ. (2)
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
==పాండ్యులు==
పాండ్యారాజ్యం 6 వ శతాబ్దమ్లో కడంగరి అనే రాజుతో స్థాపించబడింది.వీరు క్రీ.పూ.11,12,13,14,15 శతాబ్దం వరకు పాలించారు. వీరు దక్షిణ భారతదేశాన్ని పర్పాలించారు. మధురానగరం అనగా ఇప్పటి తమిళనాడు లోని "మధురై" వీరి రాజధానిగా ఉండేది. ఈ నగరరాజము తొలుత పాండ్యవంశస్థుల ఆధీనములో ఉండేది. పాండ్యభూపతులు బలహీనులుకాగా వారిని జయించి చోళవంశయులు మధూను చేజిక్కించుకున్నారు.1313 లో పాండ్య సింహాసనం డిల్లీ నవాబుల చేతుల్లో పతనం చేయబడింది. పాండ్యులు చోళులకి తీవ్రమైన పోరటాలు జరిగాయి. వీరు కాకతీయిలపై కూడా దండెత్తరు.క్రీ.పూ. ౩౦౦ నుండి క్రీసా.శ.౩౦౦ సంవత్సరం మధ్యకాలంలో భారతదేశంలోని దక్షిణాపధాన్ని చేర, చోళ, పాండ్య రాజ్యాలు పాలించాయి.చేర, చోళ, పాండ్య రాజ్యాలను కలిపి తమిళకం అంటారు.పాండ్యుల రాజధాని మదురై.సంగం అనగా పాండ్యరాజులు మదురైలో ఏర్పాటు చేసిన కవిపండిత పరిషత్.సంగం సాహిత్యం తమిళ భాషలో ఉంది.సంగం సాహిత్యం ఆధారంగా నాటి ప్రాచీన రాజ్యాలైన చేర, చోళ, పాండ్య రాజ్యాల చరిత్ర, సంస్కృతి మనకు తెలుస్తుంది.సంగం యుగంలో పటిష్ఠమైన రాచరిక వ్యవస్ధ ఉంది.సంగం యుగంలో రాచరిక వంశపారంపర్యం.సంఘం రాజులు ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పరిపాలించేవారు.సంగం యుగం నాటి గ్రామ పరిపాలనను గ్రామసభలు నిర్వహించేవి.
__________________________________________________________________________________________________________________________________________
పాండ్యులు:–
పంక్తి 28:
అశోకుని శాసనాలు ప్రాచీన చేర, చోళ, పాండ్య రాజ్యాలను గూర్చి పేర్కొన్నాయి.
==పాండ్యుల యుద్ధాలు==
మనుమసిద్ధి దాయాదులలో ఒకడైన విజయగండ గోపాలుడు చోళుల సహాయంతో కంచి నుంచి సామంత భోజుని తరిమివేసి ఆక్రమించుకున్నాడు. ఇది పాండ్యులకూ మింగుడుపడలేదు. తమ స్వాధీనంలో ఉండాల్సిన కంచి మనుమసిద్ధి వల్ల కాకతీయులకు, చోళుల వల్ల విజయగండ గోపాలుని వశమవడం వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. దానిని ఎలాగైనా పొందాలని పాండ్యులు కంచిపై దాడి చేశారు. ఈ యుద్ధంలో విజయగండ గోపాలునితోపాటు, అతడి మిత్రుడు పల్లవుడైన కొప్పెరుంజింగడు ఓడిపోయి పాండ్యులకు విధేయులుగా మారిపోయారు. కంచిని గెలిచిన తర్వాత పాండ్య రాజైన సుందర పాండ్యుడు నెల్లూరును ఆక్రమించేందుకు పటిష్ఠమైన వ్యూహరచన చేశాడు. తన సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించాడు. అందులో రెండింటికి నాయకులుగా విజయగండ గోపాలుడ్ని, కొప్పెరుంజింగడ్ని నియమించాడు. మూడోదానికి తానే నాయకత్వం వహించి సముద్రతీరం వెంట నెల్లూరు పైకి బయలుదేరాడు.పాండ్యుని సైన్యం విజయగండ గోపాలుడు, కొప్పెరుంజింగడు కాకతీయ భూభాగమైన త్రిపురాంతకం వరకు చొచ్చుకొని పోయి తమ విజయానికి గుర్తుగా అక్కడొక శాసనాన్ని, ద్రాక్షారామం వరకు చొచ్చుకొనిపోయి అక్కడ మరొక శాసనాన్ని వేయించుకున్నాడు. కానీ ఈ విజయదరహాసం ఎక్కువకాలం నిలువలేదు. కొద్దిరోజులు కూడా గడువకముందే గణపతిదేవుడు తన సైన్యంతో వచ్చి ద్రాక్షారామం వద్ద విజయగండ గోపాలుడిని, కొప్పెరుంజింగడిని ఓడించాడు. ఇక్కడే కాకతీయ గణపతిదేవుడు ఒక ఎత్తుగడ వేశాడు. ఈ యుద్ధంలో విజయగండ గోపాలుడు మరణించగా, కొప్పెరుంజింగడిని ప్రాణాలతో పట్టుకొని అతడి ధైర్యసాహసాలను అభినందించి వీరపాదముద్రనిచ్చి సన్మానించాడు. దీంతో కొప్పెరుంజింగడు కాకతీయ సైన్యాధికారిగా మారిపోయాడు. మరోవైపు నెల్లూరుపైకి దండయాత్రకు బయలుదేరిన సుందరపాండ్యుని సైన్యం ముత్తుకూరు ప్రాంతంలో మనుమసిద్ధి సేనలతో తలపడింది. క్రీసా.శ. 1263లో జరిగిన ఈ యుద్ధంలో మనుమసిద్ధి సుందర పాండ్యుని చేతిలో మరణించాడు. కాయ్సిన వలుది మొదలు కడుంగొన్ వరకూ 89 పాండ్య రాజుల పాలనలో ఈ సంగం నిర్వహించబడింది.
----
------------------------------------------------------------------------------------------------------------------------------------------
మొదట కొర్కయి అనే భారత ద్వీపకల్పం యొక్క దక్షిణ కొన మీద వాడ నుండి వారి దేశం పాండ్య నాడు పాలించాడు, తరువాతి కాలంలో మధురై వెళ్లారు.
పాండ్యన్ బాగా కూడా దౌత్య సంబంధములను, రోమన్ సామ్రాజ్యం చేరుకుంది పురాతన సార్లు, నుండి పిలిచేవారు.
"https://te.wikipedia.org/wiki/పాండ్యులు" నుండి వెలికితీశారు