కాశీయాత్ర చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ జరుగుతున్నది
పంక్తి 1:
'''కాశీయాత్ర చరిత్ర''' [[ఏనుగుల వీరాస్వామయ్య]] రచించిన [[కాశీ]] యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్వానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర [[18 మే]], [[1830]] నుండి [[3 సెప్టెంబరు]], [[1831]] వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.
 
==ఏనుగుల వీరాస్వామయ్య==
==పుస్తక విశేషాలు==
{{main|ఏనుగుల వీరాస్వామయ్య}}
 
==కాశీయాత్ర చరిత్ర రచన ప్రాముఖ్యత==
 
==పుస్తకయాత్రా క్రమం, విశేషాలు==
*అప్పటికి (1831-1832) [[బ్రిటిష్]] వారు ఇంకా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకోలేదు. కాబట్టి కొంత భాగం సంస్థానాలలో [[రాజు]]ల క్రింద ఉండేది.
*ఆనాటి వాడుకభాషలో సమకలీన జీవిత దౌర్భాగ్యాలను, తన పోషకుల వంచనాశిల్పాన్ని, తన బలహీనతలనూ నిర్వికారంగా రాయగలిగాడు.
Line 8 ⟶ 13:
*కొన్ని ప్రదేశాలలో కుల, మత, ప్రాంత భేదాలు ఎన్ని అనర్ధాలు తెచ్చిపెడుతున్నాయో, బిన్న ప్రాంతాలలో ఆర్ధిక పరిస్థితులెలా ఉన్నాయో చిత్రీకరించాడు.
*[[పుప్పాడ]]లోని బెస్తలు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎలా అప్పులపాలైనారో వివరించాడు.
 
==రచననుండి కొన్ని ఉదాహరణలు==
 
==రచయిత వాడిన పదాలు==
 
 
==ముద్రణలు==
Line 14 ⟶ 24:
*ఈ గ్రంధం [[1941]]లో [[దిగవల్లి వేంకట శివరావు]] గారు అనేక వివరణలతో ప్రచురించారు. ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారు బెజవాడలో తిరిగి ముద్రించారు.
 
==మూలాలు, వనరులు==
*[[తెలుగు సంగతులు]], [[బూదరాజు రాధాకృష్ణ]], మీడియా హౌస్ పబ్లికేషన్స్, హైదరాబాదు, 2003.
 
 
==బయటి లింకులు==
*[http://ia331330.us.archive.org/3/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf కాశీయాత్రచరిత్ర పూర్తి పుస్తకం పీడిఎఫ్]
 
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
 
{{ఆధునిక యుగం}}
"https://te.wikipedia.org/wiki/కాశీయాత్ర_చరిత్ర" నుండి వెలికితీశారు