సింహవిష్ణు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: క్రీ.శ → సా.శ. (3), typos fixed: ధృవ → ధ్రువ, ఖచ్చితమై → కచ్చితమై, ప్రసిద్ది → ప్రసిద్ధి, → (4)
పంక్తి 13:
| dynasty = [[Pallava dynasty|Pallava]]
}}
మూడవ సింహవర్మను కుమారుడు, భారతదేశంలోని పల్లవ రాజులలో ఒకరైన అవనిసింహ అని కూడా పిలువబడే '''సింహవిష్ణు''' పల్లవ రాజవంశం పునరుజ్జీవనానికి కారణమయ్యాడు. తన సామ్రాజ్యాన్ని దక్షిణాన కాంచీపురం (కాంచీ) దాటి విస్తరించిని మొదటి పల్లవ చక్రవర్తిగా ఆయన ప్రత్యేకత సంతరించుకున్నాడు. ఆయన కుమారుడు మొదటి మహేంద్రవర్మను వ్రాసిన నాటకం మాట్టవిలాస ప్రహాసనా (తాగుబోతు విలాసం) లో ఆయన గొప్ప విజేతగా చిత్రీకరించబడ్డాడు.
 
==పాలన==
ఆయన తండ్రి సింహవర్మను పాలనల శిలాశాసనాలు ఆధారంగా ఆయన పాలనసాగించిన కాలం 33 సంవత్సరాలు ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. <ref name=sastri135>KAN Sastri, A History of South India, p135</ref> క్రీసా.శ. 575-600 నుండి ఆయన పరిపాలించాడని, చోళులను జయించాడని సేను పేర్కొన్నాడు.<ref name="sen2">{{Cite book |last=Sen |first=Sailendra |title=A Textbook of Medieval Indian History |publisher=Primus Books |year=2013 |isbn=978-9-38060-734-4 |pages=41–42}}</ref> అయినప్పటికీ సింహాసనం మీద సింహవిష్ణు పాలన సాగించిన కాలం గురించి ఖచ్చితమైనకచ్చితమైన ఏకాభిప్రాయం లేదు. ఇటీవలి ఎపిగ్రాఫికలు ఆధారాలు క్రీసా.శ. 537–570 కాలానికి మద్దతు ఇస్తున్నాయి.అయితే టి.వి.మహలింగం వంటి పాత తరం చరిత్రకారులు దీనిని కామను ఎరా 575–615 అని పేర్కొన్నారు. కె.ఎన్.ఎన్. శాస్త్రి తాత్కాలికంగా సింహావిష్ణు పాలనను కామను ఎరా 555–590 మధ్య ఉంటుందని పేర్కొన్నాడు.
 
==రాజ్యవిస్తరణ==
సింహావిష్ణు సింహాసనాన్ని అధిరోహించిన సమయంలో పల్లవ రాజవంశం తన ఆధిపత్యాన్ని పునరుద్ఘాటించడం ప్రారంభించింది. ఆయన తండ్రి సింహవర్మను నిష్ణాతుడైన సైనికాధికారి క్రీసా.శ. 8 వ శతాబ్దంలో రాజసింహ పల్లవ (రెండవ నరసింహవర్మను) ఇచ్చిన మంజూరు ఆధారంగా దక్కను చాళుక్యరాజు రణారసిక సైన్యాన్ని ఓడించి పట్టణాన్ని నాశనం చేశాడు.
 
భారతదేశం దక్షిణ ద్వీపకల్పాన్ని ఆసమయంలో ఐదు రాజవంశాలు పాలించాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశు, దక్షిణ, తూర్పు కర్ణాటక సరిహద్దులోని కొన్ని భాగాలు, శ్రీలంక మొత్తం ప్రాంతంలో అధికారాన్ని పల్లవులు, చోళులు, పాండ్యులు పంచుకున్నారు; చేరాలు కేరళను, చాళుక్యులు కర్ణాటకను నియంత్రించారు. చిన్న వయస్సు నుండే యుద్ధనైపుణ్యం, ధైర్యసాహసాలు, న్యాయనిర్ణయం, వివేకానికి ప్రసిద్దిప్రసిద్ధి చెందిన సింహావిష్ణు, కళాభ్రాసులను పడగొట్టి కవేరి వరకు ఉన్న ప్రాంతాన్ని జయించాడు. అక్కడ ఆయన పాండ్యులు శ్రీలంక పాలకులను ఎదుర్కొన్నాడు.<ref name="sastri135"/>
 
ఆయన నావికాదళాలను దండయాత్రకు పంపి మలయా, శ్రీలంకలను ఆక్రమించాడు. తరువాత సింహవిష్ణు కాంచీపురాన్ని రాజధానిగా చేసుకుని తన రాజ్యాన్ని స్థాపించాడు. వారి వారసులు, సమకాలీన సామ్రాజ్యాలైన పాండ్యులు, చోళులు నౌకాదళ యాత్రలతో థాయిలాండు, లావోసు, కంబోడియా వంటి దేశాలలో అద్భుతమైన భారతీయ కళాఖండాల ద్వారా పల్లవుల ఉనికి ధృవీకరించబడిందిధ్రువీకరించబడింది. అలాగే ఆ దేశాల్లోని గ్రంథా లిపిలోని వ్రాయబడిన శాసనాలు (తమిళం, సంస్కృతం రెండూ భాషలలో వ్రాయబడిన శాసనాలు) ఇందులో పల్లవులు మొట్టమొదట ప్రత్యేకత పొందారని తెలియజేస్తున్నాయి. <ref>[http://www.whatsindia.com/south_indian_inscriptions]{{dead link|date=June 2019}}</ref>
 
సింహవిష్ణు పల్లవుల పునరుజ్జీవనానికి నాయకత్వం వహించాడు. ఆయనతో ప్రారంభమయ్యే కాలం తరువాత పల్లవుల రాజవంశం గ్రేటరు పల్లవ అని పిలువబడింది. పల్లవులు, చాళుక్యుల మద్య రెండు శతాబ్దాలకు పైగా కొనసాగిన గొప్ప పోరాటం సింహావిష్ణు పాలనలో ప్రారంభమైంది.
 
==సాహిత్యం==
శివ, అర్జునుల మధ్య ద్వంద్వ పోరాటం (ఆ తరువాత శివుడు అర్జునుడిని దైవిక 'పసుపత' క్షిపణి ఇచ్చి ఆశీర్వదించాడు) గురించి వ్రాసిన కిరాత అర్జనీయం అని పిలువబడే కావ్యరచన చేసిన సంస్కృత కవి భారవికి సింహావిష్ణు పోషకుడు భావిస్తున్నారు.<ref>[https://books.google.com/books?id=fTLlcGlkdjkC&pg=PA200&lpg=PA200&dq=pasupata'+missile&source=web&ots=AEBEUPKM8D&sig=mYYamXp5aVMKBy83zAa80ob6hXc&hl=en&sa=X&oi=book_result&resnum=1&ct=result David Smith, ''The Dance of Siva: Religion, Art and Poetry in South India,'' Cambridge (2004) p.200] {{ISBN|0-521-52865-8}}</ref> పండుగ సందర్భంగా దేవాలయాలలో ఆరాధన కోసం కొడియాట్టం నాటకాల కోసం ఇది వ్రాయబడిందని భరవి నాటకం నిర్మాణం సూచిస్తుంది. కిరతా అర్జునీయం ఈ రోజు కూడా కొడియాట్టం ప్రదర్శనలో ఒక అంశంగా ఉపయోగిస్తారు.
 
==మతం ==
పంక్తి 54:
{{end}}
 
[[Categoryవర్గం:Pallava kings]]
[[Categoryవర్గం:6th-century Indian monarchs]]
"https://te.wikipedia.org/wiki/సింహవిష్ణు" నుండి వెలికితీశారు