మోహనాంగి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Swarupkrishna (చర్చ | రచనలు) కొత్త పేజీ: శ్రీకృష్ణదేవరాయల కుమార్తెయైన మోహనాంగి రచించిన కావ్యం మరీఛీ ప... |
(తేడా లేదు)
|
09:15, 7 నవంబరు 2008 నాటి కూర్పు
శ్రీకృష్ణదేవరాయల కుమార్తెయైన మోహనాంగి రచించిన కావ్యం మరీఛీ పరిణయము. కానీ ఇది ఉపలబ్దము. కానీ ఈ మధ్యనే ఈ కావ్య పీఠిక మాతము లభించి ప్రఛురింపబడినది. " ఈ పీఠికను గాంచినచో నింతవరకు శ్రీకృష్ణ దేవరాయలను గూర్చి అనుస్యూతముగా మనము వినుచున్న ఎన్నో చారిత్రక విషయములను గూర్చి మనము అభిప్రాయములను మార్చుకొనవలసి వచ్చుచున్నదని పండితలభిప్రాయపడుతున్నారు. "- అని ఊటుకూరి లక్షీకాంతమ్మగారు తెలుగు కవయిత్రులు, తెలుగు వాణి, పుట 194, ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక సంఛిక 1975 లో అభిప్రాయపడిఉన్నారు.