రంగరాజు కేశవరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
చి clean up, replaced: క్రీ.శ. → సా.శ., typos fixed: చినారు → చారు, ఉన్నవి. → ఉన్నాయి. (3), ఉన్నది. → ఉంది., లో → లో , ) → ) (2) |
||
పంక్తి 38:
}}
శ్రీ '''రంగరాజు కేశవరావు''' గారు ఇటు ఓరుగల్లు నుండి అటు [[గోలుకొండ]] వరకు అట్టుడికించినట్లు ఉడికించిన వీరుడగు సర్వాయొపాపనిగన్న షాహపురమే సంస్కృతాంధ్ర ఫారసీ [[అరబ్బీ]] [[ఉర్దూ భాష|ఉర్దూ]] భాషలయందు సమానపాండితీ శోభితుడును, సరసకవి చక్రవర్తియు, సంగీతచిత్రలేఖనశిల్పాదిక కళాకుశులుడును, [[జ్యోతిషం|జ్యోతిష్య]] [[గణితము|గణిత]] శాస్త్ర విద్వాంసుకుడును అగు ఈయన సం.1858 లో కాళయుక్తి జ్యేష్ఠ బహుళ 14 న
==రచనలు==
పంక్తి 50:
;6. నీలాసుందరీపరిణయము
ఇవేకాక పెక్కు ఫారసీ [[ఉర్దూ భాష|ఉర్దూ]] రచనలు వ్రాసినారవి ప్రతాపరెడ్డిగారు తెలిపియునారు. కానీ అవి ముద్రితమైనవో లేవో ఎక్కడ ఉన్నవో తెలియలేదు.
ఉదాహరణకు:
పంక్తి 64:
ఇందులో కొన్ని గద్యములందు వారు సంగీత కవిత్వ విద్యాధౌడని చెప్పుకొనియున్నారు. అనేక సంకీర్తనలు, కృతులు, మంగళహారతులు, మేలుకొలుపులు, మున్నగునవి వ్రాసి వానికి రాగతాళము లిచ్చియున్నారు. ఒక పుటపై సప్తతాళ ప్రస్తారముల పట్టికను, ఆయాసంకేతపదములకు వివరణములను ఇచ్చియున్నారు.
కేశవరావు గారు [[సంస్కృతము]] న కూడా గొప్ప పండితు కవులు. వారు సంస్కృతమున యేయే కృతులు రచించిరో తెలియదుగానీ ఈపుస్తకము నందే వివిధ శీర్షికలలో వివిధ చంధస్సులలో వారు రచించిన 122 శ్లోకములు
వీరి పలు రచనలలో [[అంకగణితము]], [[క్షేత్ర గణితము]] సంబంధించిన లెక్కలు
వీరు [[వాలి]] [[సుగ్రీవుడు]] యుద్ధమును కలముతో గీసిఉన్నారు.రామలక్ష్మణులు వెనుకనుండి వారి యుధ్దమును చూచుచూనట్లు, రాముడు వాలిపై బాణమును సంధించునట్లు చిత్రమున
వీరు
==మూలాలు==
{{మూలాల జాబితా}}
==ఆధారాలు==
* గోలుకొండ కవుల సంచిక (పుట 379)
[[వర్గం:తెలుగు రచయితలు]]
|