రంగరాజు కేశవరావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఉర్దూఉర్దూ (2)
చి clean up, replaced: క్రీ.శ. → సా.శ., typos fixed: చినారు → చారు, ఉన్నవి. → ఉన్నాయి. (3), ఉన్నది. → ఉంది., లో → లో , ) → ) (2)
 
పంక్తి 38:
}}
 
శ్రీ '''రంగరాజు కేశవరావు''' గారు ఇటు ఓరుగల్లు నుండి అటు [[గోలుకొండ]] వరకు అట్టుడికించినట్లు ఉడికించిన వీరుడగు సర్వాయొపాపనిగన్న షాహపురమే సంస్కృతాంధ్ర ఫారసీ [[అరబ్బీ]] [[ఉర్దూ భాష|ఉర్దూ]] భాషలయందు సమానపాండితీ శోభితుడును, సరసకవి చక్రవర్తియు, సంగీతచిత్రలేఖనశిల్పాదిక కళాకుశులుడును, [[జ్యోతిషం|జ్యోతిష్య]] [[గణితము|గణిత]] శాస్త్ర విద్వాంసుకుడును అగు ఈయన సం.1858 లో కాళయుక్తి జ్యేష్ఠ బహుళ 14 న జన్మించినారుజన్మించారు. ఈ పండితకవి తన ఫారసీ కవిత్వముచే నవాబు యఖ్బాలుద్దౌను మెప్పించి '''కవిశిరోమణి''' బిరుదును పొందునట్లు కీ.శే. [[సురవరం ప్రతాపరెడ్డి]] గారు వారి గోలుకొండ కవుల సంచిక (పుట 379) లో వ్రాసియున్నారు. అందులోనే వీరి జనన మరణ విషయములు ప్రస్తుతించారు.
 
==రచనలు==
పంక్తి 50:
;6. నీలాసుందరీపరిణయము
 
ఇవేకాక పెక్కు ఫారసీ [[ఉర్దూ భాష|ఉర్దూ]] రచనలు వ్రాసినారవి ప్రతాపరెడ్డిగారు తెలిపియునారు. కానీ అవి ముద్రితమైనవో లేవో ఎక్కడ ఉన్నవో తెలియలేదు. ఇంద్రద్యుమ్నియము లోఇంద్రద్యుమ్నియములో వీరి భాషా కోవిదము, ఫారసీ ఉర్దూ భాషా ప్రావీణ్యత, గణిత, సంగీతశాస్త్ర, చిత్రలేఖన నైపుణ్యత తెలియుచున్నది. ఈ పుస్తకములో అనేక లఘుకృతులు ఉన్నవిఉన్నాయి. ఇందులో కృష్ణారాధికానాయకా మకుటముతో 25 పద్యములున్నవి.
ఉదాహరణకు:
 
పంక్తి 64:
ఇందులో కొన్ని గద్యములందు వారు సంగీత కవిత్వ విద్యాధౌడని చెప్పుకొనియున్నారు. అనేక సంకీర్తనలు, కృతులు, మంగళహారతులు, మేలుకొలుపులు, మున్నగునవి వ్రాసి వానికి రాగతాళము లిచ్చియున్నారు. ఒక పుటపై సప్తతాళ ప్రస్తారముల పట్టికను, ఆయాసంకేతపదములకు వివరణములను ఇచ్చియున్నారు.
 
కేశవరావు గారు [[సంస్కృతము]] న కూడా గొప్ప పండితు కవులు. వారు సంస్కృతమున యేయే కృతులు రచించిరో తెలియదుగానీ ఈపుస్తకము నందే వివిధ శీర్షికలలో వివిధ చంధస్సులలో వారు రచించిన 122 శ్లోకములు కలవుఉన్నాయి. వీరు గొప్ప వైష్ణవ భక్తులగుట వారి కవిత్వమంతయు భగవల్లీలకును, భక్తి ప్రపత్తులకును వినియోగించిరి.
 
వీరి పలు రచనలలో [[అంకగణితము]], [[క్షేత్ర గణితము]] సంబంధించిన లెక్కలు కలవుఉన్నాయి. ఆయా లెక్కలకు సమస్యలనిచ్చి వాటి పరిష్కరణలను కూడా తెలిపిరి.
 
వీరు [[వాలి]] [[సుగ్రీవుడు]] యుద్ధమును కలముతో గీసిఉన్నారు.రామలక్ష్మణులు వెనుకనుండి వారి యుధ్దమును చూచుచూనట్లు, రాముడు వాలిపై బాణమును సంధించునట్లు చిత్రమున ఉన్నదిఉంది.
 
వీరు క్రీసా.శ. 1914 సం.లో పరమపదించారు.
==మూలాలు==
{{మూలాల జాబితా}}
==ఆధారాలు==
* గోలుకొండ కవుల సంచిక (పుట 379)
 
[[వర్గం:తెలుగు రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/రంగరాజు_కేశవరావు" నుండి వెలికితీశారు