బిరుదురాజు రామరాజు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Purushotham9966 (చర్చ | రచనలు) చి చిన్న పొరపాటు సవరణ |
Purushotham9966 (చర్చ | రచనలు) చి చిన్న సవరణ |
||
పంక్తి 44:
== ఉద్యోగం ==
ఇతడు [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో 1951లో ఉపన్యాసకుడిగా చేరి అంచెలంచెలుగా తెలుగుశాఖకు డీన్గా, అధ్యక్షుడిగా ఎదిగాడు. ఇతని మార్గదర్శకత్వంలో 37 మంది పిహెచ్.డి పట్టాలు పొందారు. ఇతని పర్యవేక్షణలోనే [[కేతవరపు రామకోటిశాస్త్రి]], [[కోవెల సుప్రసన్నాచార్య]], [[ముదిగొండ వీరభద్రశాస్త్రి]], [[అక్కిరాజు రమాపతిరావు]], [[అనంతలక్ష్మి]], కాళిదాసు పురుషోత్తం, [[రవ్వా శ్రీహరి]] వంటి వారు తమ పరిశోధనలు చేసి డాక్టరేట్ పట్టాలను పొందారు. ఇతడు 1983లో ప్రొఫెసర్గా పదవీ విరమణ చేశాడు.
==రచనలు==
|