బిరుదురాజు రామరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న పొరపాటు సవరణ
చి చిన్న సవరణ
పంక్తి 44:
 
== ఉద్యోగం ==
ఇతడు [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో 1951లో ఉపన్యాసకుడిగా చేరి అంచెలంచెలుగా తెలుగుశాఖకు డీన్‌గా, అధ్యక్షుడిగా ఎదిగాడు. ఇతని మార్గదర్శకత్వంలో 37 మంది పిహెచ్.డి పట్టాలు పొందారు. ఇతని పర్యవేక్షణలోనే [[కేతవరపు రామకోటిశాస్త్రి]], [[కోవెల సుప్రసన్నాచార్య]], [[ముదిగొండ వీరభద్రశాస్త్రి]], [[అక్కిరాజు రమాపతిరావు]], [[అనంతలక్ష్మి]], కాళిదాసు పురుషోత్తం, [[రవ్వా శ్రీహరి]] వంటి వారు తమ పరిశోధనలు చేసి డాక్టరేట్ పట్టాలను పొందారు. ఇతడు 1983లో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశాడు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/బిరుదురాజు_రామరాజు" నుండి వెలికితీశారు