క్షేమేంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: క్రీ.శ. → సా.శ. (2)
చి →‎జీవిత విశేషాలు: clean up, replaced: క్రీ.శ → సా.శ.
పంక్తి 2:
 
==జీవిత విశేషాలు==
క్రీసా.శ. 1050 ప్రాంతంలో జీవించిన క్షేమేంద్రుడు కాశ్మీర్ దేశంలో ఒక కులీన సాంప్రదాయుక [[బ్రాహ్మణం|బ్రాహ్మణ]] [[కుటుంబము|కుటుంబం]]లో జన్మించాడు.{{sfn|Haksar|2011|p=xv}} ఇతని తండ్రి ప్రకాశేంద్రుడు. వీరు ఒకప్పుడు కాశ్మీర దేశాన్ని ఏలిన జయాపీడుని యొక్క [[మంత్రి]] అయిన నరేంద్రుని వంశానికి చెందినవారు.{{sfn|Warder|1992|p=365}} ఉన్నత కుటుంబీయుడు కావడంతో క్షేమేంద్రుడు బాల్యం నుండే చక్కని శిక్షణ పొంది కవిత్వంలో మంచి ప్రతిభను కనపరిచాడు. గొప్ప అలంకారికుడు, శైవ దార్శనికుడు అయిన అభినవ గుప్తునికి శిష్యుడైనాడు.{{sfn|Haksar|2011|p=xv}} జన్మతా శైవుడైనా తరువాతి కాలంలో వైష్ణవానికి మారాడు. వైష్ణవంతోపాటు [[బౌద్ధ మతము|బౌద్ధం]]పై గ్రంథాలు రచించాడు. కాశ్మీర రాజు అనంతు (సా.శ. 1024-33) ని కాలంలోనూ, అతని పుత్రుని (క్రీ. శ. 1033-89) కాలంలోనూ ఆస్థాన [[కవి]]గా ఉన్నాడు.<ref name="ముదిగంటి">{{cite book|last1=ముదిగంటి|first1=గోపాలరెడ్డి|last2=[[ముదిగంటి సుజాతారెడ్డి]]|title=సంస్కృత సాహిత్య చరిత్ర|page=279|publisher=పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం|location=హైదరాబాద్|edition=2002|accessdate=26 July 2017}}</ref> ఇతనికి వ్యాసదాసు అనే పేరుకూడా ఉంది. బహుశా భారతమంజరి రచనానంతరం క్షేమేంద్రుడు తన గ్రంథాలలో తనను తాను 'వ్యాసదాసు'నిగా అభివర్ణించుకొనివుండవచ్చు. {{sfn|Warder|1992|p=365}}
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/క్షేమేంద్రుడు" నుండి వెలికితీశారు