పైడితల్లి అమ్మవారి ఆలయం, విజయనగరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మీడియా ఫైలు ఎక్కించాను
 
పంక్తి 48:
==ముఖ్య ఘట్టాలు==
===జాతర===
[[దస్త్రం:Sirimanu.jpg|thumb|260x260px|సిరిమానోత్సవం ఫ్రధాన ఘట్టం ధృశ్య చిత్రం]]
అమ్మవారి జాతర సందర్భంగా [[సిరిమానోత్సవం]] చాలా ప్రాముఖ్యముంది. '''[[సిరిమాను]]''' అనేది భక్తి పూర్వకంగా జరుపుకునే ఒక [[ఉత్సవం]]. ఒక పొడుగాటి గడ చివర ఒక పీఠాన్ని తగిలించి ఆ కుర్చీలో పూజారి కూచ్చుని గుడికి ప్రదక్షిణ చెయ్యడం ఈ ఉత్సవంలోని ప్రధాన భాగం<ref>[http://www.eenadu.net/archives/archive-24-10-2007/district/districtshow1.asp?dis=vijayanagaram#1ఈనాడు పత్రిక విజయనగరం జిల్లా సంచికలో 2001 అక్టోబరు 24 వ తేదీ నాటి వార్త ఇది.] {{Webarchive|url=https://web.archive.org/web/20071031014125/http://www.eenadu.net/archives/archive-24-10-2007/district/districtshow1.asp?dis=vijayanagaram#1ఈనాడు |date=2007-10-31 }} (ఈ లింకుకు మూడు నెలల్లో కాలదోషం పడుతుంది.)</ref>
 
 
అమ్మవారి జాతర సందర్భంగా [[సిరిమానోత్సవం|సిరిమానోత్సవానికి]] చాలా ప్రాముఖ్యముంది. '''[[సిరిమాను]]''' అనేది భక్తి పూర్వకంగా జరుపుకునే ఒక [[ఉత్సవం]]. ఒక పొడుగాటి గడ చివర ఒక పీఠాన్ని తగిలించి ఆ కుర్చీలో పూజారి కూచ్చునికూర్చొని గుడికి ప్రదక్షిణ చెయ్యడం ఈ ఉత్సవంలోని ప్రధాన భాగం<ref>[http://www.eenadu.net/archives/archive-24-10-2007/district/districtshow1.asp?dis=vijayanagaram#1ఈనాడు పత్రిక విజయనగరం జిల్లా సంచికలో 2001 అక్టోబరు 24 వ తేదీ నాటి వార్త ఇది.] {{Webarchive|url=https://web.archive.org/web/20071031014125/http://www.eenadu.net/archives/archive-24-10-2007/district/districtshow1.asp?dis=vijayanagaram#1ఈనాడు |date=2007-10-31 }} (ఈ లింకుకు మూడు నెలల్లో కాలదోషం పడుతుంది.)</ref>
 
అమ్మవారి జాతరలో [[సిరిమాను]] సంబరం కీలకమైన ఘట్టం. సిరిమానోత్సవం ఆద్యంతం వీనుల విందుగా సాగుతుంది. ఈ సిరిమాను ఉత్సవానికి అసంఖ్యాకమైన భక్తులు వస్తుంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య వేలల్లో పెరుగుతోంది. పేరుకి గ్రామ దేవతే అయినా ఆ తల్లి కీర్తి మండలాలు, పట్టణాలు జిల్లాలు దాటి విశ్వవ్యాప్తమైంది. విజయనగరం, పైడితల్లి మహిమ గురించి ఎక్కడెక్కడ వాళ్లో తెలుసుకుని మరీ సిరిమాను సంబరం రోజున వ్యయప్రయాసల కోర్చి మరీ వస్తుంటుంటారు. ఆశేషమైన భక్తులను విశేషంగా ఆకట్టుకునే సిరిమాను ఉత్సవంలో మొదటి నుంచి చివరి వరకూ అన్నీ రసవత్తరమైన సన్నివేశాలే. సిరిమాను రథం ఊరేగింపులో ఎనిమిది ప్రధానమైన అంశాలుంటాయి. అన్నింటిలో కీలకమైందీ, విశేషమైందీ సిరిమాను సంబరం, సిరిమాను ఉపరితలంపై బిగించే ఇరుసు, దానిపై ప్రధాన పూజారి ఆసనం, అతని చేతిలో విసనకర్ర ప్రత్యేక ఆకర్షణలు, సిరిమాను తిరుగుతున్నంత సేపూ భక్తులు అరటిపళ్లు విసరడం ఆనవాయితీగా వస్తోంది. 33 మూరలు ఉండే సిరిమాను కోసం అంతటి మాను లభించడమే విశేషం. తల్లి మహిమను అదే పెద్ద తార్కాణం చూడముచ్చటగా, అత్యంత శోభాయమానంగా సువర్ణ వర్ణంతో కళకళలాడే సిరిమాను ప్రధాన ఆకర్షణ అయితే సిరిమాను ముందు సాగే బెస్తవారి వల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం చేసేందుకు జనం ఎగబడుతుంటారు.