భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు: కూర్పుల మధ్య తేడాలు

చి B.R._Ambedkar.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Ahonc. కారణం: (In category Unknown as of 9 November 2008; no sour
పంక్తి 20:
 
బ్రిటిష్ రాజ్ కాలంలో, విద్యార్థిలోకం, ప్రజాస్వామ్య, మానవహక్కుల మరియు యూరప్ రాజకీయ చరిత్ర మరియు ఆలోచనా విధానాలను చక్కటి ఉదాహరణలుగా వ్యక్తపరచింది. ఇంగ్లాండులో గల భారత సంతతికి చెందిన విద్యార్థిలోకం కూడా, బ్రిటిష్ రాజకీయ పార్టీల శైలి, మరియు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగవిధానం కొరకు కాంక్షించింది.
 
[[Image:B.R. Ambedkar.jpg|thumb|200px|[[బి.ఆర్.అంబేద్కర్]] భారత రాజ్యాంగ రచనా కమిటీ 'ఛైర్మన్'.]]
భారత్ [[15 ఆగస్టు]], [[1947]], న స్వాతంత్ర్యం పొందిన తరువాత, స్వతంత్ర భారత్ కొరకు, రాజ్యాంగాన్ని రచించుటకొరకు [[భారత రాజ్యాంగ సభ]] ను ఏర్పాటు చేయడం జరిగినది. ఇందు సభ్యులను ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా [[రాజేంద్ర ప్రసాద్ (రాష్ట్రపతి)|బాబూ రాజేంద్ర ప్రసాద్]] మరియు ఛైర్మన్ గా [[బి.ఆర్.అంబేద్కర్]] ఎన్నికయ్యారు. ఇందు కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యుల సంఖ్య అధికం, రెండవ అధిక సంఖ్యగల పార్టీ [[ముస్లింలీగ్]]. ఈ సభ్యులు, బహుముఖ ప్రజ్ఞాశాలులు మరియు రాజకీయంగా ప్రముఖులు. రాజ్యాంగ ముసాయిదాను రూపొందించగల సత్తాగలవారు.<ref name="constitution">{{cite web
| last = UNI