అలిపిరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
 
;గాలి గోపురం
 
;తోవ భాష్యకారుల సన్నిధి
 
;కురువ మండపం
ఇక్కడ తొండమాను రాజుల కాలంలో కురువనంబి అనే భక్తుడు శ్రీనివాసుని నైవేద్య వంటకు కావలసిన కుండలు చేసేవాడట. అతను అక్కడే ఒక కొయ్యతో స్వామి వారి విగ్రహాన్ని చేసి, దాన్ని మట్టితో చేసిన పూలతో పూజించేవాడట. అక్కడ తిరుమలలో స్వామి వారిని రాజు బంగారుపూలతో పూజించినపుడు ఆపూలు తొలగి ఈమట్టి పుష్పాలు కనిపించేవట. [[అన్నమయ్య]] "కొండలలో నెలకొన్న..." లో "కుమ్మరడాసుడైన కురవరుతినంబి" అని రాసింది ఈయన గురించే. స్వామివారు ఈనంబి వద్ద మట్టి కుండలోని సంగటి తినేవారట. నేటికీ తిరుమలకొండపై స్వామి వారికి (బంగారు పాత్రలు ఎన్ని వున్నా) మట్టికుండలోనే నైవేద్యం సమర్పిస్తారు. ఈకురువ మండపంలో కుండలు చేసే దృశ్యాలు చెక్కబడి వున్నాయి.
Line 38 ⟶ 40:
;శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి
ఇక్కడ 30 అడుగుల శీప్రసన్నాంజనేయస్వామివారి విగ్రహం వుంటుంది. ఈస్వామికి రోజూ అర్చన నివేదనలు జరుగుతాయి. హనుమజ్జయంతి రోజున ఉత్సవాలు జరుపుతారు. ఇక్కడ టిటిడి వారు అభివృద్ది చేసిన ఉద్యానవనాలు వున్నాయి.
 
;ఏడుగురు అక్కగార్లు
 
== వార్తల్లో అలిపిరి ==
"https://te.wikipedia.org/wiki/అలిపిరి" నుండి వెలికితీశారు