గౌతమిపుత్ర శాతకర్ణి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 27:
 
==సహపానుని జయించుట==
గౌతమీపుత్రుడు పరాక్రమశాలి:మొక్కవోని స్వదేశాభిమాని.ఇతడు [[శ్రీ కృష్ణదేవ రాయలు] (శాతకర్ణి, శ్రీకృష్ణదేవరాయలు కన్నా 1400 సంవత్సరాల ముందటి వాడు! పైగా భారతదేశమునంతటినీ జయించినందువల్ల, "శకకారుడై"నందువల్ల, పరిమిత ప్రాంత చక్రవర్తియైన కృష్ణదేవరాయలుతో పోలిక పద్ధతి కాదు)] లవలె దిగ్విజయయాత్ర సల్పి తనపూర్వులిదివరలో కోల్పోయిన పశ్చిమాంధ్ర రాష్త్రమును జయించి ప్రతిష్థాననగరంన తన కుమారుడును యువరాజును అయిన శ్రీపులోమావిని తనకు ప్రతినిధిగా నియమించెను. ఈతనివిజయధాటికి వెరచి యవనశకపహ్లావు లితనితో సంధికావించుకొని ఇతనికి దోసిలియొగ్గెను.శాతవాహవమ్శమునకు ప్రత్యర్థిగానుండిన ఖగరాటనహపానుని సంపూర్ణముగా పరాజయము చేయదలచి, ఆతడు తన సైన్యముతో [[ధాన్యకటకము]] నుండి బయలుదేరి ప్రతిష్ఠానమునుండి బయలుదేరి పులమాయిని తొడగొని సౌరాష్ట్ర దేశము దండెత్తి సహపానుని చంపి ఖగరాట వంశమును నిర్మూలించెను. అటుపై ఆప్రాంతమునకు [[చస్తనుడు]]ని రాజప్రతినిధిగా నియమించెను.
 
చస్తనుడు శకవంశుడగు క్షాత్రపుత్రుడు.ఈతడు మాళవదేశములోని ఉజ్జయిని రాజధానిగా రాజ్యమేలేను. ఉజ్జయిని గౌతమీపుత్రుడు రాజ్యములోనిదేయని గౌతమిబాలశ్రీ శాసనము తెల్పుచున్నది.చస్తనుడు గౌతమీపుత్రునకు సామంతుడు.