అమరావతి కథలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 155:
==అభిప్రాయాలు==
*'''వావిలాల సుబ్బారావు'''".....అమరావతి కథలలో చదివిన కథను మరొక్కరికి తిరిగి చెప్పగలిగినవి చాలా కొద్దిగానే దొరుకుతాయి. తిరిగి మరొక్కరికి చెప్పగలిగేదే కథ. .. అనుభవంలోకో ఆలోచనలోకో జార్చేది కవిత.. అమరావతి కథలలో చాలా భాగం ఈ హద్దుకు అటొక్క కాలు, ఇటొక్క కాలు వేసి నుంచుంటాయి. అందుకనే వీటిని భావకవిత్వం లాంటి "లిరికల్ కథలు" అనుకుంటాను. వీటిలో సౌకుమార్యం ఉన్నంతగా కథా సంఘర్షణ ఉండదు... అమరావతి కథలు వస్తువుకన్నా కథా శిల్పానికే ఎక్కువ దోహదం చేశాయి. వ్రాసే నేర్పుంటే ఏదయినా కథా వస్తువేనని, మనోలాలిత్యం, శిల్పనైపుణ్యం, కవితాకోణంతో కూడా అందమయిన కథలు వ్రాయొచ్చని సత్యంగారు నిరూపించారు" అని వావిలాల సుబ్బారావు అన్నారు. <ref name="vavilala"/>
*'''ఎమ్వీయల్''' పుస్తకం చివరలో "మారేడు దళం" అనే ప్రశంసలో అన్న మాటలు <ref>"అమరావతి కథలు" పుస్తకంలో చివరిమాటగా "మారేడు దళం" </ref>
<poem>
<blockquote>
పంక్తి 169:
</blockquote>
</poem>
*'''తాతా ప్రసాద్''' అనే సాహిత్యాభిమాని ఇలా అన్నాడు "........ ఈ కథలలో శిల్పమే ఆ కథలకు ప్రాణం". <ref>[http://www.bhaavana.net/telusa/jan96/0107.html "తెలుసా" చర్చా వేదిక] - తాతా ప్రసాద్ వ్యాఖ్య</ref>
*'''జంపాల చౌదరి''' మరొక సాహిత్యాభిమాని, ఇలా అన్నాడు - ఈ కథలలో గత స్మృతులు, మానవ సంబంధాలు, కాలం ముద్రలు, విషాదం, హాస్యం, వ్యంగ్యం పెనవేసుకొని ఉన్నాయి........ ఈ కథలు చదువరుల గుండె అంచులను పట్టుకొని లాగుతాయి....... <ref>[http://www.bhaavana.net/telusa/jan96/0098.html "తెలుసా" చర్చా వేదిక] - జంపాల చౌదరి </ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అమరావతి_కథలు" నుండి వెలికితీశారు