మాదయ్యగారి మల్లన: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
భాను వారణాసి (చర్చ | రచనలు) సవరణ ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 1:
'''[[మాదయ్యగారి మల్లన]]''' [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజముల]]లో ఒకడు. 16వ శతాబ్దపు [[తెలుగు]] కవి. ఇతడు శైవబ్రాహ్మణుడు. అప్పటికే మల్లన్న అని మరో కవి ఉండటంచేత ఈయన్ను తండ్రి పేరితోడగూడ జేర్చి మాదయ్యగారి మల్లన్న యని చెప్పుదురు.<ref name=kandukuri />
మల్లన 516 గద్యపద్యములతో కూడిన [[రాజశేఖర చరిత్ర (మాదయ్యగారి మల్లన కావ్యం)|రాజశేఖర చరిత్ర]] అను మూడు అశ్వాసాల కావ్యమును రచించాడు. ప్రబంధ శైలిలో రచించబడిన
రాయలతోపాటు [[దండయాత్ర]]లకు, [[తీర్థయాత్ర]]లకు తప్పకుండా వెళ్లే కవులలో మల్లన ఒకడు. రాయల కొలువులో మొదటినుండి ఉన్నా రాజశేఖర చరిత్రలో రాయల ప్రస్తావన లేదు. ఈయన తన [[కావ్యము]]ను [[1516]] - [[1520]] మధ్య [[వినుకొండ]], [[గుత్తి]] సీమలను పరిపాలించిన [[నాదెండ్ల అప్పమంత్రి]]కి అంకితమిచ్చాడు. అప్పమంత్రి [[తిమ్మరుసు]] మేనల్లుడు, అల్లుడు.
ఆంధ్ర [[మహిళలు]] ఐదవతనముగా భావించే [[నల్లపూసలు|నల్లపూస]]ల గురించిన ప్రస్తావన [[సాహిత్యము]]లో తొలిసారిగా చేసినది మల్లన్ననే. లగ్నము పెట్టడము దగ్గరినుండి [[గృహప్రవేశము]] వరకు 75 గద్యపద్యములలో అనాటి పెళ్ళితంతు గురించి [[రాజశేఖరచరిత్ర]]లో వర్ణించాడు.
==రాజశేఖర చరిత్ర (మాదయ్యగారి మల్లన కావ్యం)==
మల్లన తన గురించి [[రాజశేఖర చరిత్ర (మాదయ్యగారి మల్లన కావ్యం)|రాజశేఖర చరిత్ర]]లో ఎక్కడా పెద్దగా చెప్పుకోలేదు. ఈయన [[కృష్ణా జిల్లా]]లోని [[అయ్యంకిపురము]]కు చెందిన వాడని తెలుస్తున్నది అయితే [[వైఎస్ఆర్ జిల్లా|కడప జిల్లా]]లో పెరిగినాడు. ఈయన [[గురువు]] [[వైఎస్ఆర్ జిల్లా|కడప జిల్లా]] [[పుష్పగిరి]]కి చెందిన అఘోర శివాచార్యులు.
|