[[ఆంధ్రప్రదేశ్]] లో అధికార పార్టీ వైఎస్సార్సీపీవైఎస్ఆర్ ప్లీనరీకాంగ్రెస్ సమావేశాలకుపార్టీ సిద్ధం(వైకాపా) అవుతోంది.ప్లీనరీ సమావేశాలు 2022 జులై 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు పార్టీ ప్లీనరీని నిర్వహించాలని నిర్ణయించారునిర్వహించారు. గుంటూరు జిల్లా పరిధిలోని [[ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం|ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం]] సమీపంలో ప్లీనరీ వేదిక ఉండబోతోంది.వేదికపై<ref>{{Cite web|date=2022-06-01|title=జూలై 8, 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ.. వేదిక ఖరారు, ఎక్కడంటే..?|url=https://web.archive.org/web/20220601152936/https://telugu.asianetnews.com/andhra-pradesh/ysrcp-plenary-meeting-on-8th-and-9th-july-2022-rcssjp|access-date=2022-06-01|website=web.archive.org}}</ref> పార్టీ ప్రారంభించి పదేళ్లు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా [[వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి|వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి]] మూడేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకోవడం వంటి కీలక పరిణామాల నేపథ్యంలో ప్లీనరీని ఘనంగా నిర్వహించనున్నారుముగిసింది. ఆ పార్టీ జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఈ ప్లీనరీలో తీర్మానం చేసి ఆమోదించారు.<ref>{{Cite web|date=2022-07-09|title=Cm Jagan: వైకాపా జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఎన్నిక|url=https://web.archive.org/web/20220709113805/https://www.eenadu.net/telugu-news/politics/cm-jagan-elected-as-lifetime-president-of-ysrcp/0500/122132444|access-date=2022-07-09|website=web.archive.org}}</ref>