గరిమెళ్ల సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పాట మొత్త వ్యాసంలో ఉండకూడదు. పాట గురించి మాత్రమే ఉండాలి ట్యాగు: 2017 source edit |
ప్రవేశికలోని పునరుక్తి సమాచారం తొలగింపు ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 37:
స్వాతంత్ర్యోద్యమ కవుల్లో '''[[గరిమెళ్ళ సత్యనారాయణ]]''' ([[జూలై 14]], [[1893]] - [[డిసెంబర్ 18]], [[1952]]) ది విశిష్టమైన స్థానం. గరిమెళ్ళ గేయాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. అతను రాసిన ''''[[గరిమెళ్ళ సత్యనారాయణ|మా కొద్దీ తెల్ల దొరతనం..]]"''' పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించింది. అలాగే "దండాలు దండాలు భారత మాత' అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య [[ఉద్యమం]]లోకి ఉరికే తెగువను కలగజేసింది.
దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో ప్రథముడు గరిమెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ళ మారుపేరుగా నిలిచాడు. మాకొద్దీ తెల్ల దొరతనం పాట ఆనాడు ప్రతి తెలుగు వాడి నోటా మార్మోగేది. ఆయనంత ప్రసిద్ధినొందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ.
==తొలి జీవితం==
|