ప్రకాశం బ్యారేజి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 59:
 
==చరిత్ర==
[[దస్త్రం:Prakasam Barrage View of Title.jpg|250px|thumb| ప్రకాశం బ్యారేజి దృశ్యం]]
===పాత ఆనకట్ట===
1832-1833 లలో ఈ ప్రాంతంలో భయంకరమైన కరువు ఏర్పడింది. '''[[డొక్కల కరువు]]''', '''[[నందన కరువు]]''', '''గుంటూరు కరువు''', '''[[పెద్ద కరువు]]''' గా పేరుపొందిన ఈ కరువు వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. ఎక్కడ చూసినా శవాలగుట్టలే కనిపించేవి. దాదాపు 40% ప్రజలు ఈ కరువుకు బలయ్యారు. [[బ్రిటిషు]] ప్రభుత్వం పన్నుల రూపేణా రూ.2.27 కోట్లు నష్టపోయింది. ఇంత తీవ్ర కరువులోనూ కృష్ణానది ఎండిపోలేదు. అయినా ఆ నీటిని వాడుకునే మార్గం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో కృష్ణ నీటిని సాగుకు వాడుకునే ఉద్దేశంతో నదిపై ''బెజవాడ'' ([[విజయవాడ]]) వద్ద ఆనకట్టను ప్రతిపాదించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రకాశం_బ్యారేజి" నుండి వెలికితీశారు