జ్వాలాముఖి (రచయిత): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Svrangarao (చర్చ | రచనలు) →జ్వాలాముఖి పై మార్క్సిస్టుల విమర్శలు: ఏకవచన ప్రయోగ సవరణ |
→వ్యక్తిగత జీవితం: +మూలం |
||
పంక్తి 2:
==వ్యక్తిగత జీవితం==
[[మెదక్]] జిల్లా [[ఆకారం]] గ్రామంలో [[1938]] [[ఏప్రిల్ 12]] న జన్మించిన ఆయన అసలు పేరు '''వీరవెల్లి రాఘవాచార్య'''. తల్లిదండ్రులు నరసింహాచార్యులు, వెంకటలక్ష్మీనర్సమ్మ. హైదరాబాద్లోని మల్లేపల్లి, [[నిజాం కళాశాల]]లో విద్యాభాస్యాన్ని పూర్తి చేసుకున్న ఆయన నిజాం కళాశాలలో ఎల్.ఎల్.బీ. పూర్తిచేశారు. ఉపాధ్యాయుడిగా సికింద్రాబాద్, బెంగుళూరు సైనిక పాఠశాలల్లో 12 ఏళ్లు విధులు నిర్వహించారు. తరువాత హైదరాబాద్లోని ఎల్.ఎన్.గుప్తా సైన్స్, కామర్స్ కళాశాలలో24 ఏళ్లు అధ్యాపకుడిగా పనిచేసి 1996లో పదవీ విరమణ చేశారు. మొదట్లో నాస్తికవాదం, పిదప మానవతా వాదం, అనంతరం మార్కిస్టు ఆలోచన విధానం వైపు మొగ్గు చూపారు. 1958లో 'మనిషి' దీర్ఘకవితకు గుంటూరు రచయితల సంఘంవారు [[కరుణశ్రీ]] చేతులమీదుగా ఉత్తమ రచయిత పురస్కారాన్ని అందజేశారు. 1965-70 మధ్య దిగంబర కవుల పేరుతో కవితా సంపుటాలు రాశారు. ఓ.పీ.డీ.ఆర్. సంస్థతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. రెండు సార్లు [[చైనా]]కు వెళ్లారు. 1971లో విరసం సభ్యుడిగా
==జ్వాలాముఖి రచనలు==
|