రాయపట్నం (ధర్మపురి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
ఉంటారు.ఒకరిగురించి పదిమంది బాద పదవద్దు. పదిమంది గురించి ఒక్కరు బాదపడ్డపరవలేదు అంటారు. మా ఊ రి ప్రజల
వ్యవసాయం మా ఊరి జీవనోపాది.
మా ఊరికి కేవలం ఎనిమిది కిలో మీటర్ల ధూరంలో ధర్మపురి నరసింహ స్వామి పున్యాక్షేత్రం కలదు.మాఊరి నుండి గొదావరి వంతెన మీదుగా వెలితె రెండు కిలో మీటర్ల దూరంలో [గూడెం]సత్యనారాయన స్వామి దేవాస్తానం కలదు.సత్యనారాయన వ్రతం చేసిన వారికి సంతానం కలుగుతుందని భక్తుల నంమ్మకము.దాదపు కొన్ని వందల మంది ధర్మపురి దెవాస్తానం కాని.లేదా సత్యనారాయన దేవాస్తానం కాని.ధర్శనం చేచుకోవాలని మా ఊరి మీదుగా వెళ్లె వాల్లు మా ఊరిలొ దిగి గోధావరిలో స్నానం చేసి వెలుతుంటారు.పవిత్రమయిన గోధావరిలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.దానాలు ధర్మాలు చేయకపోయిన ధర్మపురి నరసింహా స్వామిని ధర్షనం చేసుకోవాలని ఒక సామెత.వా
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
{{ధర్మపురి (కరీంనగర్ జిల్లా మండలం) మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/రాయపట్నం_(ధర్మపురి)" నుండి వెలికితీశారు