ఎఱ్రాప్రగడ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సంస్కృతం నుండి తెలుగు లోకి అనువాదాలు చేసినవారు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
'''[[తెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగము|ఎఱ్ఱాప్రగడ]]''' [[మహాభారతము]]లో [[నన్నయ]] అసంపూర్ణముగా వదిలిన పర్వాన్ని పూర్తి చేసాడు. [[నన్నయ]] భారతాన్ని చదివి, ఇతని భారతంలోని భాగం చదివితే ఇది నన్నయే వ్రాసాడేమో అనిపిస్తుంది. అలాగే [[తిక్కన]] భారతము చదివి ఎఱ్ఱాప్రగడ వ్రాసిన భారత భాగము చదివితే ఎఱ్ఱాప్రగడ భాగము కూడా తిక్కనే వ్రాసాడేమో అనిపిస్తుంది.
 
సంస్కృతంలో రాసిన మహాభారతానికి తెలుగు అనువాదం 11 నుంచి 14 శతాబ్దాల మధ్య జరిగింది. ఎఱ్ఱాప్రగడ [[14వ శతాబ్దము]]లోశతాబ్దములో రెడ్డి వంశమును స్థాపించిన [[ప్రోలయ వేమారెడ్డి]] ఆస్థానములో ఆస్థాన కవిగా ఉండేవాడు. ఇతనిని ఎర్రయ్య, ఎల్లాప్రగడ, ఎర్రన అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు. ఈయనకు "ప్రబంధ పరమేశ్వరుడు" అని బిరుదు ఉంది.
 
== వంశము ==
"https://te.wikipedia.org/wiki/ఎఱ్రాప్రగడ" నుండి వెలికితీశారు