గడియారం వేంకట శేషశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: మానవిక తిరగవేత చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి వికీశైలి ప్రకారం సవరణలు
పంక్తి 9:
| birth_name = గడియారం వేంకట శేషశాస్త్రి
| birth_date = [[1894]] [[ఏప్రిల్ 7]]
| birth_place = నెమళ్లదిన్నె, పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె
| native_place =
| death_date = 1980
పంక్తి 37:
}}
 
పరాయిపాలనను నిరసించి స్వాతంత్య్రకాంక్షను అణువణువునా రగుల్చుతూ రచించిన మహాకావ్యమే 'శ్రీశివభారతం'. [[భరత మాత|భరతమాత]] పరాయి పాలనలో కళావిహీనమైన తరుణంలో అరుణోదయంగా వెల్లివిరిసింది కావ్యమది. [[మాతృభాష]] విముక్తికి మార్గదర్శిగా పంచకావ్యాల సరసన 1943లో 8 ఆశ్వాసముల ప్రబంధంగా శివభారతం వెలుగొందింది. ఈ అద్భుత కావ్య సృష్టికర్త గడియారం వేంకట శేషశాస్త్రి.ఆధునికాంధ్ర కవుల్లో ప్రముకులుప్రముఖులు, శతావధాని డా||గడియారం వేంకటశేషశాస్త్రి.ఈయన ఇతను దుర్భాక శతావధానితో కలిసి కొన్నికావ్వనాటకాలు రాశాడు.
 
==జీవిత విశేషాలు==
[[పెద్దముడియం]] మండలం [[నెమళ్లదిన్నె (పెద్దముడియం)|నెమళ్లదిన్నె]] గ్రామంలో రామయ్య, నరసమ్మ దంపతులకు [[1894]] [[ఏప్రిల్ 7|ఏప్రిల్ 7 న]]వతేదీన జన్మించారుజన్మించాడు. విద్యాభ్యాసం కోసం [[ప్రొద్దుటూరు]] చేరుకుని స్థిరపడ్డారుస్థిరపడ్డాడు. గడియారం వేంకట శేషశాస్త్రి ధర్మపత్రి వెంకటసుబ్బమ్మ. రామశేషయ్య, వెంకటసుబ్రమణ్య వీరిఇతని పుత్రులు. 1932లో అనిబిసెంట్‌ మున్సిపల్‌ పురపాలిక పాఠశాలలో [[తెలుగు]] ఉపాధ్యాయుడిగా పనిచేశారుపనిచేసాడు. బ్రహ్మానందిని అనే సాహిత్య సాంస్కృతిక మాసపత్రికకు సంపాదకులుగా సేవలు అందించారుఅందించాడు. గడియారం వేంకట శేషశాస్త్రి బహుముఖ ప్రజ్ఞాశాలి. రూపావతారం శేషశాస్త్రి వద్ద తర్క, వ్యాకరణ, సాహిత్య శాస్త్రాలు, వాసుదేవావధాని వద్ద [[యజుర్వేదం]], [[ఉపనిషత్తులు]], దుర్భాక రాజశేఖర శతావధాని వద్ద అవధాన విద్యల్లో ఆరితేరారుఆరితేరాడు. గోవర్ధన సప్తశతి, [[ఉత్తర రామాయణం|ఉత్తర రామాయణ]] గ్రంథాలు, [[సంస్కృతము|సంస్కృతం]] నుంచి [[తెలుగు]]లోకి అనువదించారుఅనువదించాడు. పుష్పబాణ విలాసం, వస్తుజంత్రి, మల్లికామారుతం, శ్రీనాథ కవితాసామ్రాజ్యం, రఘునాధీయం, [[వాల్మీకి]] హృదయావిష్కరణ వంటి గ్రంథాలను రచించారురచించాడు. నన్నయ్య భారతం, [[పోతన]] [[భాగవతం]] లాగా గడియారం వేంకటశేష శాస్త్రికి చిర కీర్తిని తెచ్చిన పెట్టిన గ్రంథం శివభారతం.
 
==సత్కారాలు==
* ప్రొద్దుటూరు రాయల సాహిత్య పరిషత్తు ఆధ్వర్యంలో ఎన్నో సాహిత్య ప్రసంగాలు చేశారుచేసాడు. గోదావరి తీరంలోని [[రాజమహేంద్రవరం]]లో శ్రీపాద తల్లావర్ఘుల వారిఎదుట గజారోహణ సత్కారం అందుకున్నారుఅందుకున్నాడు.
* 1945లో [[అనంతపురం]]లోని [[హిందూపురం]] లలిత కళాపరిషత్తు సభ్యులు స్వర్ణ గండపెండేరం, సువర్ణ కంకణ బహుకరించారు.
* 1948లో మద్రాసు ప్రభుత్వం దశాబ్ద కాలపు ఉత్తమ సాహితీ గ్రంథంగా శివభారతాన్ని గౌరవించి ప్రథమ బహుమతితో సత్కరించారు.
పంక్తి 50:
* 1974లో మరాఠా మందిర్‌ వారు శివాజి త్రిశత జయంతి ఉత్సవాల్లో భాగంగా బంగారు పతకాన్ని బహుకరించారు.
* 1976లో వెంకటేశ్వర విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను అందించారు.
* 1959 నుంచి 1968 వరకు శాసనమండలి సభ్యునిగానూ, 1969 నుంచి 1973 వరకు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు
* 1969 నుంచి 1973 వరకు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు
 
==బిరుదులు==
Line 62 ⟶ 61:
 
==యితర లింకులు==
* [http://m.newshunt.com/Eenadu/kadapa/20743864/996 ఈనాడు పత్రికలో వ్యాసం]{{Dead link|date=మే 2022 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
* [[రాయలసీమ రచయితల చరిత్ర]]