బైంసా పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

→‎వార్తలలో: తుల్జాబాయి
పంక్తి 13:
==వార్తలలో==
అక్టోబరు 2008లో భైంసాలోను, చుట్టు ప్రక్కల గ్రామాలలోను తీవ్రమైన మత ఘర్షణలు జరిగాయి. అంతకు ముందు ఎలాంటి మత కలహాలు లేని ఈ పట్టణంలో అల్లర్లు, హత్యలు, దారుణమైన సజీవ దహనాలు జరిగి భైంసా పట్టణం ప్రముఖంగా వార్తలలోకి వచ్చింది. చాలా రోజులు కర్ఫ్యూ విధించారు. మత కలహాల నీడనుండి ఈ మండలం కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. అన్ని పక్షాలకు చెందిన రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చి ఏవేవో ప్రకటనలు చేశారు.
 
 
;తుల్జాబాయి
Line 18 ⟶ 19:
 
 
తుల్జాబాయిని అక్కడ "బడీఖాలా" అని పిలుస్తారు. నాటి ఘటన కళ్ల ముందు కదలుతోందని ఆమె 'న్యూస్‌టుడే'తో పేర్కొన్నది. అల్లరిమూకల చేతిలో కత్తులు, కటార్లున్నాయి. విచక్షణరహితంగా ప్రవరిస్తూ ఇళ్లకు నిప్పుపెట్టాయి. దుండగులు ఇక్కడి వారు కాదు. వారు బయటి నుంచి వచ్చినట్టుగానే ఉంది అని ఆమె తెలిపింది. ఎన్నో ఏళ్లుగా తామందరం కలిసిమెలిసి ఉంటున్నామని, తమ మధ్య చిచ్చు పెట్టడానికే ఘర్షణ లు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేసింది. ఠాకూర్‌ తుల్జాబాయి (65) కుటుంబ సభ్యుల సహకారంతో తమ ఇంటి ఎదురుగా ఉండే సయ్యద్‌ ఉస్మాన్‌ భార్య, నల్గురు పిల్లలను మంటలబారి నుంచి, అల్లరిమూకల నుంచి రక్షించి ఆశ్రయమిచ్చింది. తుల్జాబాయిని ప్రతిపక్షనేతలు [[చంద్రబాబు]], [[బండారు దత్తాత్రేయ]], దేవేందర్‌గౌడ్‌[[దేవేందర్ గౌడ్‌]] తదితరులు ప్రశంసించారు. ప్రజాగాయకుడు [[గద్దర్‌]] భైంసాకు వచ్చి ఆమె కాళ్లకు నమస్కరించారు. జిల్లా అధికార యంత్రాంగం తుల్జాబాయిపై ప్రశంసలు కురిపిస్తూ అవార్డుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది."[http://www.eenadu.net/archives/archive-27-10-2008/story.asp?qry1=8&reccount=28]. ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవంలో ముఖ్యమంత్రి డా. [[వై.ఎస్. రాజశేఖరరెడ్డి]] ఈమెను సన్మానించాడు.
 
==మండలంలోని గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/బైంసా_పురపాలకసంఘం" నుండి వెలికితీశారు