మసూమా బేగం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{మొలక}} '''మసూమా బేగం''' సుప్రసిద్ధ సంఘ సేవకురాలు. [[వర్గం:సుప్రసిద్...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''మసూమా బేగం''' సుప్రసిద్ధ సంఘ సేవకురాలు. ఈమె ముస్లింలలో తొలి పట్టభద్రురాలు. ఈమె సోదరుడు [[ఆలీ యావర్ జంగ్]] హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఈమె భర్త డాక్టర్ హుసేన్ ఆలీ ఖాన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల శాఖాధిపతిగా పనిచేశారు. ఈమెకు చిన్నతనం నుండి సంఘసేవలో ఆసక్తి ఎక్కువ. వీరు ఇరవై సంవత్సరాల వయసులో "అంజుమన్" అనే విద్యా ప్రసార సంస్థకు అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1927లో హైదరాబాదులో ఏర్పడిన అఖిల భారత మహిళా సంస్థ యొక్క ఆంధ్ర శాఖ కార్యదర్శిగా తరువాత అధ్యక్షురాలిగా పనిచేశారు.
'''మసూమా బేగం''' సుప్రసిద్ధ సంఘ సేవకురాలు.
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
"https://te.wikipedia.org/wiki/మసూమా_బేగం" నుండి వెలికితీశారు